Breaking News

ఐపీఎల్ వేళ బెట్టింగ్‌పై సజ్జనార్ సీరియస్ వార్నింగ్

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువతకు కీలక హెచ్చరిక జారీ చేశారు ఐపీఎస్ అధికారి వి. సి. సజ్జనార్. బెట్టింగ్ మాఫియా కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా...

మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్ విడుదల

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కోల్‌కతా వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం పై బీజేపీ తరఫున ఛార్జిషీట్ విడుదల...

నిజామాబాద్ బడ్జెట్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని కీలక సూచనలు చేశారు.ఈ...

అమరావతి చట్టబద్ధతపై డ్రామా… చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై విమర్శలు...

దేశంలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండిస్తూ జి. కిషన్ రెడ్డి ప్రజలకు కీలక భరోసా ఇచ్చారు. గ్యాస్, పెట్రోల్ నిల్వలు దేశంలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు...

కోదాడ పట్టణంలో పోలీసు అధ్వర్యంలో హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీ

హెల్మెట్ ధరించి ప్రమాదాలలో రక్షణ పొందండి: కోదాడ డివిజనల్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి. కోదాడ, మార్చి 28(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రజా పాలన...

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై మోదీ–ట్రంప్ చర్చలు

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోదీ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది.ఈ చర్చల్లో ఈలన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు...

విశాఖ–దిల్లీ ఇండిగో విమానంలో ఇంజిన్ ఫెయిల్యూర్

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమాన ప్రయాణం మధ్యలో ఇంజిన్ వైఫల్యం సంభవించడంతో, పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో...

ఇంధన సుంకం తగ్గింపుపై పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకు కృతజ్ఞతలు తెలిపారు.పెట్రోల్‌పై రూ.10...

మీడియా సమస్యలపై చర్చిస్తున్న నేతలు…!

విజయవాడ, మార్చి 27 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: దేశంలో అత్యధిక సంఖ్యాక వర్కింగ్ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం...