Breaking News

Drinking Rs.4,677 crores in 55 days

55 రోజుల్లో రూ.4,677 కోట్ల మద్యం అమ్మకాలు

ఏపీలో 55 రోజుల్లో రూ.4,677 కోట్ల మద్యం అమ్మకాలు

అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్‌ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 16 నుండి డిసెంబర్ 9 వరకు మొత్తం రూ.4,677 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

ఈ కాలంలో 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్‌ అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3,300 లిక్కర్‌ షాపుల ద్వారా ఈ అమ్మకాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్యం షాపుల నిర్వహణను ప్రైవేటీకరణ చేసిన సంగతి తెలిసిందే.

మద్యం విక్రయాల రికార్డులను చూసి, రాష్ట్రవ్యాప్తంగా ఇది ఎంత ప్రభావం చూపుతుందనే చర్చ నడుస్తోంది.

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *