ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరు నగరంలో భారీ వర్షాల మధ్య ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కమర్షియల్ స్ట్రీట్ ప్రాంతంలో పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో...
ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని కనీసం 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ధార్ జిల్లా పరిధిలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు....
ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పల్నాడు జిల్లాలోని వినుకొండ ప్రాంతంలో పనిచేసిన మాజీ సీఐపై వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం వీఆర్లో ఉన్న చిన్న మల్లయ్యపై ఒక మహిళ అత్యాచారం ఆరోపిస్తూ...
ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ కలహాలు, వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన...
ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి తరచూ కుటుంబంపై హింసకు దిగుతున్న తండ్రిని అడ్డుకునే క్రమంలో పదో తరగతి చదువుతున్న బాలుడు చేసిన...
ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మీర్పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానం కారణంగా భార్యను భర్త అత్యంత క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.నల్గొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన భయానక రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలు తీసింది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): షేక్పేట ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ వెటర్నరీ ఆసుపత్రిలో వీధి కుక్కల రక్తంతో అక్రమ వ్యాపారం జరుగుతున్న ఘటన వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. మూగజీవాలను...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో రెండు భారీ క్రేన్లు కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్లో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన...