Breaking News

చోరీలపై విశాఖ పోలీసుల ఉక్కుపాదం.. 51 కేసులు ఛేదన, రూ.1.04 కోట్ల సొత్తు రికవరీ

మే 23, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో చోరీలు, సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో విశాఖ పోలీస్ కమిషనరేట్...

సూర్యాపేటలో కలకలం.. మాజీ సర్పంచ్‌, బీఆర్ఎస్ నేత మధు దారుణ హత్య

మే 23, (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ చింతలపాటి మధును గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా...

డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తుల కేసు.. ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తుల వెలికితీత

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. వంశీమోహన్‌ను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వివాదాస్పద మరియు ప్రభుత్వ భూములను...

రూ.3 వేల కోట్ల మోసం కేసు.. హీరా గ్రూప్ చీఫ్ నౌహీరా షేక్ అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): దాదాపు రూ.3 వేల కోట్ల ఆర్థిక మోసం కేసులో నౌహీరా షేక్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 1.2 లక్షల మంది...

నకిలీ ట్రేడింగ్‌ మోసం.. హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులు బలికారు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఇద్దరు వైద్యులు సైబర్ మోసగాళ్ల బారినపడ్డారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తులు పెట్టుబడుల పేరుతో భారీగా డబ్బులు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.‘జన్‌స్కార్...

రాజన్న సిరిసిల్ల విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

మే 22, (నేటి తెలుగు పత్రిక): రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు మిడ్ మానేరు జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ...

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత.. ప్రయాణికుడు అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి గంజాయి అక్రమ రవాణా యత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో...

నేపాలీ నిందితుల కోసం ప్రత్యేక సిట్ ఏర్పాటు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర పోలీసులు పరారీలో ఉన్న నేపాలీ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య...

మైనర్ బాలికతో వివాహం.. కానిస్టేబుల్‌పై కేసు

మే 20, (నేటి తెలుగు పత్రిక): యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాయని అనిల్ కుమార్ మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు...

బండి భగీరథ్‌కు మరో షాక్.. అదనపు సెక్షన్ నమోదు

మే 20, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌పై పోలీసులు మరో సెక్షన్ నమోదు చేశారు. విచారణ సందర్భంగా భగీరథ్ పోలీసులకు ఖాళీ సెల్‌ఫోన్ మాత్రమే అందించాడని, అందులో...