Breaking News

లైసెన్స్ తుపాకిని పోలీసులకు అప్పగించిన మోహన్ బాబు

|| Mohan Babubu handed over the license gun to the police || హైదరాబాద్, డిసెంబర్ 16:మంచు ఫ్యామిలీ వివాదంలో మరో మలుపు చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవల...

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ హైదరాబాద్: జూబ్లీహిల్స్ భరణీ లేఔట్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ ఘటనలో దుండగులు రూ.7.5 లక్షల నగదును...

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం...

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసపాలయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ ద్వారా జరిగిన ఈ సంఘటనలో మోసగాడు తాను ఏఎస్ఐగా...

అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెనాలి యువతి దుర్మరణం డిసెంబర్ 15, 2024:అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి నాగశ్రీవందన పరిమళ (26) దుర్మరణం చెందారు. వివరాలు...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి డిసెంబర్ 14, 2024, ఛత్తీస్‌గఢ్:ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టు దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన బీజాపుర్‌...

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 10కి వాయిదా న్యూఢిల్లీ, డిసెంబర్ 13, 2024:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. కేసుల బదిలీ, బెయిల్ రద్దు...

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

కడపలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం: దుండగులపై కేసు నమోదు కడప, డిసెంబర్ 13:కడప జిల్లా పెండ్లిమర్రి మండలం రేపల్లె గ్రామంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం...

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్ మంచు మనోజ్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కిరణ్‌ను పహడి షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం మనోజ్‌పై దాడి జరిగిందని ఆయన...

ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి

ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి మంచిర్యాల: తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు బలి కావడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. అప్పులు తీసుకొని ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసిన శివప్రసాద్, భారీ నష్టాలను...