Breaking News

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న జగన్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఉగాది పర్వదినం సందర్భంగా వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న...

‘స్వర్ణాంధ్ర విజన్ 2047’తో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలని లక్ష్యం: చంద్ర బాబు నాయుడు

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా పలువురు నాయకులు ప్రజలకు సందేశాలు అందిస్తున్నారు.ఉగాది ప్రత్యేకతను...

నారా లోకేష్ ఉగాది కానుకగా ‘ఉద్యోగాల పండగ’ ప్రకటన

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ‘ఉద్యోగాల పండగ’ను ప్రకటిస్తూ కీలక నిర్ణయం వెల్లడించారు. యువగళం పాదయాత్రలో...

ప్రతి ఇంటికి ఉగాది కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని కోరిన నారా లోకేష్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యాన్ని నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.ఈ...

తెలుగు ప్రజలకు ప్రధాని ఉగాది శుభాకాంక్షలు

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఉగాది పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా తెలుగులో సందేశం పంపిస్తూ పండుగ ప్రాముఖ్యతను వివరించారు.“ఉగాది అనేది కొత్త ఆరంభాలకు,...

అంబటి అనుదీప్ మరణం పై విచారణ జరపాలి

కుట్ర దారులను శిక్షించాలి. న్యాయం జరిగేవరకు రాష్ట్ర కాపు జే ఏ సీ పోరాటం..చందు జనార్దన్ అధ్యక్షులు చా ట్రాయ్-ఏలూరు-మార్చ్ 18 బుధవారం, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): అంబటి దివ్య అనుదీప్...

నూతన మాకాల గోపాలం సేవా సమితి ప్రారంభం…!

విజయవాడ. మార్చి 18 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాకాల సూర్యనారాయణ భవన్లో నూతన మాకాల గోపాలం సేవా సమితి' ప్రారంభం జరుగుతుందని సంస్థ కన్వీనర్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ...

అక్షయపాత్ర సేవలు అనన్యసామాన్యం: మంత్రి లోకేష్ ప్రశంసలు

అమరావతి, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. సంస్థ చేసిన సేవలు రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర పురస్కారం అందుకున్న...

మూలపేట పోర్టు అభివృద్ధికి భూబదలాయింపు.. మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం

అమరావతి, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలోని 385.24 ఎకరాల ఉప్పు...

నాపై ఫాల్స్ కేసులు.. హైకోర్టులో పోరాటం: అంబటి రాంబాబు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తనపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మూడు వేర్వేరు కేసుల్లో అన్యాయంగా తనను రిమాండ్‌కు పంపారని తెలిపారు.ఇంకా తన...