Breaking News

రైల్వేజోన్‌పై క్రెడిట్ చోరీ ఆరోపణలు.. జగన్‌పై పల్లా శ్రీనివాసరావు ఫైర్

విశాఖపట్నం, మే 06, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్...

శ్రీసిటీలో భారీ పెట్టుబడి.. క్యారియర్ ఏసీ యూనిట్‌కు లోకేశ్ శంకుస్థాపన

తిరుపతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): శ్రీసిటీ పారిశ్రామిక వాడలో క్యారియర్ ఏసీ తయారీ కేంద్రానికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉద్యోగ...

భార్య లావుగా ఉందని హత్య చేసిన భర్త అరెస్ట్.. ప్రొద్దుటూరులో సంచలనం

మే 06, (నేటి తెలుగు పత్రిక): కడప జిల్లా ప్రొద్దుటూరులో భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం ఆమె లావుగా ఉందనే కారణంతో భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు...

విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్.. సీఎం చంద్రబాబు హర్షం

మే 06, (నేటి తెలుగు పత్రిక): విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం...

ఏపీని స్టీల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు.. భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల లక్ష్యం: చంద్రబాబు

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని అపారమైన ఇనుప ఖనిజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆదాయం పెంచడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

పామర్రు మే 05 ( నేటి తెలుగు పత్రిక ): ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు.సామాజిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం ఆకస్మిక...

మహానాడుపై కాకాణి వ్యాఖ్యలు అనవసరం: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మే 05, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ మహానాడుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మహానాడు...

నాదెండ్ల భాస్కరరావుకు పవన్ కళ్యాణ్ నివాళులు

మే 05, (నేటి తెలుగు పత్రిక): దివంగత మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.ఇటీవల పరమపదించిన భాస్కరరావు గారి చిత్రపటానికి హైదరాబాద్‌లో పుష్పాంజలి ఘటించి...

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై చంద్రబాబు స్పందన

మే 05, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం హర్షణీయమని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది ఏపీ ప్రజల...

అమరావతి రైతుల సమస్యలపై త్రీమెన్ కమిటీ సమావేశం: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

మే 05, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమావేశం గురించి వివరాలు...