Breaking News

ప్రపంచానికి భారీ ఇంధన సంక్షోభం ముప్పు.. IEA హెచ్చరిక

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ప్రపంచం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) హెచ్చరించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరాలపై...

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై నేడు మోదీ కీలక ప్రసంగం

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నరేంద్ర మోదీ నేడు లోక్‌సభలో కీలక ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ ప్రసంగంలో ప్రస్తుత పరిస్థితులు,...

న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం.. విమానం–ఫైరింజన్ ఢీ

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని లాగార్డియా విమానాశ్రయం లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై ప్రయాణానికి సిద్ధమవుతున్న ఓ విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనలో నలుగురు...

యుద్ధానికి బ్రేక్ పెట్టాలంటే 6 షరతులు.. ఇరాన్ కఠిన వైఖరి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తక్షణ కాల్పుల విరమణకు అవకాశాలు కనిపించని పరిస్థితిలో, యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ఆరు...

మోదీ కొత్త రికార్డు.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా చరిత్ర

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: భారత రాజకీయాల్లో నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేశారు. దేశంలో అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధినేతగా కొనసాగిన నాయకుడిగా ఆయన ఆదివారం కొత్త...

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మసూద్ పెజెష్కియన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇద్దరు నేతలు కీలకంగా చర్చించారు.ఇటీవల...

భారత జాతీయ రహదారుల అథారిటీ కీలక నిర్ణయం.. హైవేలపై AI నిఘా

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలోని జాతీయ రహదారుల పర్యవేక్షణ మరింత ఆధునికంగా మారుతోంది. భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) కీలక నిర్ణయం తీసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డాష్‌క్యామ్...

ఏప్రిల్ 1 నుంచి మారనున్న పాన్ కార్డు రూల్స్

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది. ఈ మార్పులు కొత్తగా పాన్...

ఎల్‌పీజీ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ ప్రభావంతో గ్యాస్ సరఫరా ఇంకా సాధారణ స్థితికి రాలేదని...

ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి భారత్‌కే ఉందన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రపంచ శాంతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపగల సామర్థ్యం భారతదేశానికే ఉందని ఆయన...