Breaking News

ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్‌గా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) ప్రమాణ స్వీకారం ఈ ఉదయం, దిల్ రాజు తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, TFDC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు....

క్రూ-10 ప్రయోగం ఆలస్యం… మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత

క్రూ-10 ప్రయోగం ఆలస్యం... మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత జూన్ 6న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత... సాంకేతిక సమస్యలతో భూమికి రాక ఆలస్యం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష...

జాతీయ అధ్యక్షుడి రేసులో కే లక్ష్మణ్

BJP కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక 2024లో BJP కొత్త జాతీయ అధ్యక్షుడిని 2024 ఫిబ్రవరిలో ఎన్నిక చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది.జేపీ నడ్డా ప్రస్తుత అధ్యక్షుడిగా 2020లో బాధ్యతలు స్వీకరించారు, 2024 లోక్‌సభ ఎన్నికలు...

త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో.. ఎన్నికల తేదీలు త్వరలోనే ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ, వెబ్‌డెస్క్:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ఎన్నికలను...

మంగళగిరి ఎయిమ్స్‌ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు

|| President Draupadi Murmu attended the Mangalagiri Aims || అమరావతి, వెబ్‌డెస్క్‌:మంగళగిరి ఎయిమ్స్‌లో నిర్వహిస్తున్న మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు గన్నవరం విమానాశ్రయంలో...

జమిలి ఎన్నికల బిల్లు లోక్‌సభలో ప్రవేశం

|| Jamili's election bill is an entry into the Lok House || న్యూఢిల్లీ, వెబ్‌డెస్క్‌:కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును (ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు) మంగళవారం లోక్‌సభలో...

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

|| The slightest rising gold prices || హైదరాబాద్, వెబ్‌డెస్క్‌:దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారట్ బంగారం ధర 10 గ్రాములకు ₹71,500 గా నమోదైంది. నిన్నటి...

రైతుల ట్రాక్టర్‌ మార్చ్‌

రైతుల ట్రాక్టర్‌ మార్చ్‌ – కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, 18న రైల్‌రోకో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. పంజాబ్-హర్యానా శంభూ సరిహద్దు ప్రాంతంలో రైతులు పెద్ద...

జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్‌సభలో ప్రవేశం

జమిలి ఎన్నికల బిల్లు నేడు లోక్‌సభలో ప్రవేశం బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ బిల్లుకు ఆమోదం కోసం 361 మంది ఎంపీల మద్దతు అవసరం

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు లేవు

యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు లేవు - కేంద్రం స్పష్టత న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా డబ్బులు పంపించడానికి ఛార్జీలు ఉంటాయనే వార్తలను కేంద్రం ఖండించింది. ఈ మేరకు పలు టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం...