Breaking News

కోయంబత్తూరులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు పిలుపు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడులో ఎన్నికల ప్రచారం భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోయంబత్తూరులో పర్యటించారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు, నిపుణులతో...

సంస్కృతం దేశపు ఆత్మ అని మోహన్ భగవత్ వ్యాఖ్యలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: భారత సాంస్కృతిక వారసత్వంలో సంస్కృత భాష ప్రాధాన్యాన్ని మరోసారి హైలైట్ చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్కృతం కేవలం ఒక భాష...

ఆప్తమిత్రుడు చంద్రబాబుకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన మోదీ, చంద్రబాబును తన ఆప్తమిత్రుడిగా పేర్కొన్నారు.ఈ...

విజయ్–సంగీత విడాకులు… రూ. 250 కోట్ల సెటిల్‌మెంట్‌పై ఊహాగానాలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళ సినీ నటుడు విజయ్‌, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు...

మహిళా రిజర్వేషన్‌పై అడ్డంకులు సృష్టించారు: బిష్ణుపుర్ సభలో మోదీ విమర్శలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: బెంగాల్‌లో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ వాదోపవాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బిష్ణుపుర్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ...

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’లో భారీ సైబర్ మోసం బండబయలు.. 52 మంది అరెస్ట్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక దాడుల్లో 9 రాష్ట్రాల్లో సమన్వయంతో...

తమిళనాడులో విషాదం.. బాణసంచా కర్మాగారంలో పేలుడు, 18 మంది మృతి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడుతో 18 మంది కార్మికులు దుర్మరణం చెందగా, మరో 9...

అరెస్ట్‌పై బ్రేక్.. మోనాలిసా కేసులో కోర్టు కీలక ఆదేశాలు

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా భోంస్లే వివాహ వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయవద్దని కోర్టు...

పోలీసులకు చిక్కక ముందే పరారైన నిదా ఖాన్.. దర్యాప్తు ఉత్కంఠభరితం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: టీసీఎస్ నాసిక్ వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఆమెను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు చివరి క్షణంలో...

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలతో మౌలిక సదుపాయాలకు ఊపు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడే పలు కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ తీసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరే విధంగా రైల్వే, రోడ్డు, పోర్టుల అభివృద్ధి...