Breaking News

అమెరికా సంక్షోభానికి ప్రతిబింబమే ట్రంప్‌ చర్యలు

జాతీయ సదస్సులో ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌. అగ్రరాజ్యంతో ఒప్పందం దేశంలోని కీలక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వక్తలు. న్యూఢిల్లీ: ఫిబ్రవరి 24(నేటి తెలుగు పత్రిక బ్యూరో):అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభానికి ప్రతిబింబమే ట్రంప్‌ చర్యలు...

జమిలి ఎన్నికల నేపథ్యం.. కేంద్ర–రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల కీలక చర్చలు

నేటి తెలుగు పత్రిక: భారత ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో Election Commission of India (కేంద్ర ఎన్నికల సంఘం) కీలక కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఢిల్లీలోని Bharat Mandapamలో కేంద్ర,...

ఢిల్లీలో హై అలర్ట్.. ఉగ్ర కుట్రపై నిఘా సంస్థల హెచ్చరిక.

నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని న్యూఢిల్లీ లో ప్రముఖ చారిత్రక, మతపరమైన ప్రదేశాలపై ఉగ్రదాడి కుట్ర జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా లష్కర్-ఎ-తోయిబా అధునాతన IEDలతో దాడులకు ప్రణాళిక...

ఢిల్లీలో ప్రముఖ ప్రదేశాలపై ఉగ్ర కుట్ర అనుమానం.. భద్రత కట్టుదిట్టం

నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని **న్యూఢిల్లీ** లోని కీలక ప్రాంతాలపై ఉగ్రదాడి కుట్ర పన్నుతున్నట్లు భద్రతా వర్గాలు సమాచారం అందించాయి. ముఖ్యంగా ఎర్రకోట, చాందిని చౌక్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర జరుగుతోందని...

సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఘాటు స్పందన.. 10% అదనపు టారిఫ్‌ల ప్రకటన

నేటి తెలుగు పత్రిక: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టారిఫ్‌లను రద్దు చేసిన నిర్ణయం దేశానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు తనను తీవ్రంగా...

ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి షాక్.. సుంకాలు రద్దు

నేటి తెలుగు పత్రిక: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రపంచ దేశాలపై అమలు చేసిన సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.జాతీయ అత్యవసర పరిస్థితి...

దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు వద్దు.. కాంగ్రెస్‌పై విమర్శలు

నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ స్థాయి AI సమ్మిట్ సందర్భంగా జరిగిన నిరసనలపై కేంద్ర కోల్ & మైన్స్ మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. దేశం గ్లోబల్ టెక్నాలజీ...

12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ Feb 25, 2025, 12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే...

ఎస్సీ వర్గీకరణ వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలి

|| Madiga caste should be vigilant till SC classification ||: మందకృష్ణ మాదిగ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లోకి వెళ్లి...

బెంగళూరును మార్చడం దేవుడి వల్ల కూడా కాదు

బెంగళూరును మార్చడం దేవుడి వల్ల కూడా కాదు Dy CM డీకే శివకుమార్ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, నీటి ఎద్దడి, అధిక అద్దె ధరల వంటి సమస్యలతో బెంగళూరు సతమతమవుతోంది. అయితే తమకు అధికారం...