Breaking News

ఎస్సీ వర్గీకరణ వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలి

|| Madiga caste should be vigilant till SC classification ||: మందకృష్ణ మాదిగ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లోకి వెళ్లి...

మిర్చి రైతులను ఆదుకోవాలి.. – మాజీ మంత్రి ఎర్రబెల్లి

మిర్చి రైతులను ఆదుకోవాలి.. క్వింటాకు ₹25,000 మద్దతు ధర ఇవ్వాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి వరంగల్: రాష్ట్రంలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రైతులను...

“కులగణనకు మేము వ్యతిరేకం కాదు”

"కులగణనకు మేము వ్యతిరేకం కాదు" – కేంద్ర మంత్రి బండి సంజయ్ కులగణన (Caste Census)కి తాము వ్యతిరేకం కాదని, అయితే బీసీ హక్కులను తుంగలో తొక్కేలాMuslims - BC లు కలిపి రిజర్వేషన్లు...

“ఆర్. కృష్ణయ్యను బహిష్కరించాలి” – కేఏ పాల్

"ఆర్. కృష్ణయ్యను బహిష్కరించాలి" – కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah)పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (K.A....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరికీ ఓటు వేస్తారో చెప్పాలి

" || Whom will KCR, KTR and Kavitha vote for in MLC election? || " – సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)...

“గవర్నర్ ప్రసంగంలో పసలేదు” – షర్మిల విమర్శ

"జనాలు తిరస్కరిస్తున్నా జగన్ తీరు మారడం లేదు" - షర్మిల విమర్శ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) వైఎస్ జగన్ (YS Jagan) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో...

ఏపీ సీఎం ను చూసి నేర్చుకోండి: ఎమ్మెల్సీ కవిత సలహా

ఏపీ సీఎం చంద్రబాబును చూసి నేర్చుకోండి: ఎమ్మెల్సీ కవిత సలహా మహబూబాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నుంచి నేర్చుకోవాలని ఎమ్మెల్సీ...

హరీష్ కల్వకుంట్ల కుటుంబానికి చెందినవాడా, కాదా..? – ఎంపీ అరవింద్

బీఆర్ఎస్ నేతల చేరికపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్: బీఆర్ఎస్ (BRS) నేతలు బీజేపీలో (BJP) చేరతారన్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు....

వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్కే రోజా

నగరిలో వైసీపీ పరిణామాలు: వైఎస్ జగన్‌ను కలిసిన ఆర్కే రోజా తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ మంత్రి ఆర్కే రోజా భేటీ అయ్యారు....

వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీ

దళితుడిని కిడ్నాప్ కేసు: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీ విజయవాడ: దళితుడిని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారణ...