Breaking News

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత జనవరి 14న మకరజ్యోతి దర్శనం శబరిమల: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియడంతో, భక్తులకు దర్శనాలు అందించడం ఆపివేశారు. ఈ నెల...

తిరుమల శ్రీవారికి భక్తుల నుండి భారీ విరాళాలు

తిరుమల శ్రీవారికి భక్తుల నుండి భారీ విరాళాలు తిరుమల, డిసెంబర్ 25:తిరుమల శ్రీవారి హుండీకి భక్తుల నుండి భారీ విరాళాలు వస్తూనే ఉన్నాయి. గత మూడు రోజుల్లోనే ఇద్దరు భక్తులు కలిపి రూ.2 కోట్లకు...

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఏపీలో శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే ఈ బ్రహ్మోత్సవాలపై...

భవానీ దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు

భవానీ దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు: విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు విజయవాడ, డిసెంబర్ 21:ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి...

వైకుంఠ ద్వార దర్శనం టికెట్ షెడ్యూల్‌ను ప్రకటించిన టీటీడీ

వైకుంఠ ద్వార దర్శనం: టికెట్ జారీ షెడ్యూల్‌ను ప్రకటించిన టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ జారీ షెడ్యూల్‌ను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది. జనవరి 10 నుండి 19వ...

ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్ విజయవాడ, డిసెంబర్ 18, 2024:విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి 25 వరకు జరగనున్న భవానీదీక్ష విరమణకు లక్షలాదిగా భవానీ మాలధారులు రానున్నారు. వీరంతా జగన్మాత...

24న వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటావిడుదల

వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటా విడుదలకు తేదీ నిర్ణయం తిరుమల:జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో జరగనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్...

కొమురవెళ్లి మల్లన్న హుండీ లెక్కింపు

కొమురవెళ్లి మల్లన్న హుండీ లెక్కింపు: రూ.81.68 లక్షల ఆదాయం డిసెంబర్ 14, 2024:ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం లెక్కించారు. ఈ లెక్కింపులో 73 రోజులకు...

15న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

15న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం తిరుమల, డిసెంబర్ 14, 2024:తిరుమలలో డిసెంబర్ 15న సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక కైంకర్యాలు, నివేదనలు సాయంత్రం...

శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ

తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ, హుండీ ఆదాయం వివరాలు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24...