Breaking News

"We are not against caste census"

“ప్రజాస్వామ్య పాలనకే ప్రజల మద్దతు”

ల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ స్పందన – ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల గట్టి షాక్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం

“ప్రజాస్వామ్య పాలనకే ప్రజల మద్దతు”

  • “అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దు అని ఢిల్లీ ప్రజలు తేల్చిచెప్పారు” అని బండి సంజయ్ పేర్కొన్నారు.
  • “ప్రజాస్వామ్య బద్ధమైన పాలనకే ప్రజలు మొగ్గు చూపారు” అని తెలిపారు.

“తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుంది”

  • “తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపా విజయాన్ని సాధిస్తుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
  • “తెలంగాణలో మేధావి వర్గం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలి” అని పిలుపునిచ్చారు.
  • “శాసనసభలో ప్రజల సమస్యలపై గళం విప్పేది భాజపా మాత్రమే” అని స్పష్టం చేశారు.

తమిళ రాజకీయాల్లోకి హీరో విజయ్ ఎంట్రీ.. రెండు చోట్ల పోటీతో హాట్ టాపిక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *