బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సహాయం

వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సహాయం

|| Heavy financial assistance from Center to flood affected states ||

న్యూఢిల్లీ: 2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాన్ల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) కింద రూ.1,554.99 కోట్లు అదనపు సహాయంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ఆంధ్రప్రదేశ్ – ₹ 608.08 కోట్లు
నాగాలాండ్ – ₹ 170.99 కోట్లు
ఒడిశా – ₹ 255.24 కోట్లు
తెలంగాణ – ₹ 231.75 కోట్లు
త్రిపుర – ₹ 288.93 కోట్లు

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఈ నిధులను వరదల వల్ల భారీగా నష్టపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనుల కోసం వినియోగించనున్నారు. కేంద్రం ప్రకటించిన ఈ సహాయంతో ప్రభావిత రాష్ట్రాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి. 🚨💰