Breaking News

Google MoU with the AP government

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఎంఓయూ

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ రంగానికి మరింత దన్నుగా నిలిచే విధంగా కీలక చర్చలు జరిగాయి.

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా
  • ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ఐటీ మంత్రి వివిధ ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపారు.
  • ఆ చర్చల ఫలితంగా విశాఖపట్నం గూగుల్ వంటి ప్రముఖ సంస్థల ఆసక్తిని ఆకర్షించింది.
  • ఈ క్రమంలో గూగుల్ రాష్ట్రానికి మద్దతుగా ముందుకు రాగా, ఈ రోజు ఏపీ ప్రభుత్వంతో అధికారికంగా ఎంఓయూ కుదిరింది.
  • గూగుల్ ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ఐటీ అభివృద్ధికి తోడ్పాటును అందించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *