Breaking News

వైభవంగా ప్రారంభమైన యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు,...

15 ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల అభివృద్ధి: ఎంపీడీవో కాండ్రు జ్యోతి

పామర్రు, ఫిబ్రవరి 18( నేటి తెలుగు పత్రిక ) : గ్రామాల సంపూర్ణ అభివృద్ధి సాధన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు నిలుస్తున్నాయని పామర్రు మండల అభివృద్ధి అధికారి జ్యోతి అన్నారు. మండల...

మంగళగిరి శివాలయ రథానికి నూతన శోభ

మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో రూ.25 లక్షల పునరుద్ధరణ. మంగళగిరి ఫిబ్రవరి 18 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంకు చెందిన పురాతన...

రైతులు భాగస్వామ్యంతోనే రీ సర్వే: కలెక్టర్ డీకే బాలాజీ

పామర్రు, ఫిబ్రవరి 18( నేటి తెలుగు పత్రిక): జిల్లాలో రీ సర్వే కార్యక్రమం రైతుల భాగస్వామ్యంతో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా నడుస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్...

కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణకు పదోన్నతి.

నేటి తెలుగు పత్రిక: పంచాయతీ విభాగాన్ని అన్ని రంగాలలో కృష్ణాజిల్లాను అగ్ర పదంలో నిలిపిన ఘనత డాక్టర్ అరుణ కే దక్కింది.అరుణకు పదోన్నతి రావడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు,సహచర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఏపీ బడ్జెట్ కు సంబంధించిన పలు అంశాలపై అసెంబ్లీ లో మాట్లాడిన పశ్చిమ ఎమ్మెల్యే…!

విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: 16వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్రం నుంచి ఏపీకి సుమారు 60 వేల కోట్లు ప్రతి నియోజకవర్గా నికి ప్రత్యేక అభివృద్ధి నిధు...

ఆధ్యాత్మిక సమాధులు పూర్వికుల జ్ఞాపకాలకు ప్రతీకలు

సమాధులపైగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ఆలోచన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. స్థానిక ప్రజలతో సంపూర్ణ చర్చలు జరపాలి. పిసిసి రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా. రాయచోటి,ఫిబ్రవరి 18 (నేటి తెలుగు...

వెంకటసుబ్బయ్యకు నివాళులు.

కోదాడ ఫిబ్రవరి 18. (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,కోదాడ మండలం యర్రవరం గ్రామ మాజీ సర్పంచ్ లో కీ, శే, వీరేపల్లి వెంకట సుబ్బారావు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్ని. శ్రద్ధాంజలి...

మంత్రిని సన్మానించిన చైర్మన్ వైస్ చైర్మన్.

కోదాడ ,ఫిబ్రవరి18 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని సన్మానిస్తున్న, సూర్యాపేట జిల్లా కోదాడమున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం (బాబు),...

సూక్ష్మ సేద్యం ద్వారా బహుళ ప్రయోజనాలు

రైతులకురాయితీపై బిందు, తుంప‌ర సేద్య ప‌రిక‌రాలు అందజేత. అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ. ఎ. కొండూరు ఫిబ్రవరి 18 (నేటి తెలుగు పత్రిక): సూక్ష్మ సేద్యంతో త‌క్కువ నీటితో...