విద్యుత్ అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
మే 05, (నేటి తెలుగు పత్రిక): గత ప్రభుత్వ కాలంలో జరిగిన విద్యుత్ కొనుగోలు వ్యవహారాలు, భద్రాద్రి మరియు యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం...
