జర్నలిస్ట్ యేమినేని రమణకు ప్రభుత్వ ఉగాది పురస్కారం.
విజయవాడ. మార్చి 19 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నాలుగు దశాబ్దాలుగా జర్నలిజంలో సేవలందిస్తూ, ఈతరం జర్నలిస్టుకు మార్గదర్శి గా ఉపయోగపడే రెండు అరుదైన పుస్తకాలను రచించిన జర్నలిస్టు, రచయిత, కాలమిస్టు యేమినేని...
