Breaking News

తిరువూరు ఆర్ డి ఓ.ఎ. కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎ. కొండూరు తహశీల్దార్ సిబ్బంది.

తిరువూరు మార్చ్ 19 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) ఎ. కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎ. కొండూరు తహశీల్దార్ సిబ్బంది.తిరువూరు రెవెన్యూ డివిజనల్...

ధురంధర్: ది రివెంజ్ లో ప్రధాని మోదీ సీన్స్ చర్చనీయాంశం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) విడుదలైన తర్వాత థియేటర్లలో మంచి స్పందన పొందుతోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి...

శ్రీ బీరప్ప మహంకాళి టెంపుల్ వద్ద ఘనంగా ఉగాది పండుగ వేడుకలు

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు స్వస్తి శ్రీ పరభావ నామ నూతన తెలుగు సంవత్సరము ఉగాది సందర్భంగా ఆలేరు పట్టణంలో శ్రీ...

రేవంత్ రెడ్డి కీలక ప్రకటన – సాదా బైనామా భూములకు త్వరలో పరిష్కారం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా...

బాలిని శ్రీనివాస రెడ్డి ట్వీట్‌తో వైసీపీ రీ-ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: వైసీపీలోకి మళ్లీ చేరతారనే ప్రచారాలకు చెక్ పెడుతూ బాలిని శ్రీనివాస రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఇటీవల ఆయన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల మధ్య ఈ...

తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎ. కుమార్ పదవీ బాధ్యతల స్వీకారం.

తిరువూరు మార్చ్ 19 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) గా ఎ. కుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరువూరు రెవెన్యూ కార్యాలయంలో అధికారుల సమక్షంలో...

విజయ్ vs భారతీయ జనతా పార్టీ – తమిళనాట రాజకీయ వేడి

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ చుట్టూ పరిణామాలు వేడెక్కుతున్నాయి. దశాబ్దాలుగా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే) మధ్య...

రేవంత్ రెడ్డికు ‘రైతు ఉత్సవాలు’ కార్యక్రమాలకు ఆహ్వానం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు....

ఘనంగా మల్లు స్వరాజ్యం నాలుగో వర్ధంతి.

కోదాడ ,మార్చి19 (నేటి తెలుగు పత్రిక.): సూర్యాపేట జిల్లా, కోదాడ పట్టణంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం నాలుగో వర్ధంతి సందర్భంగా వారి ఫోటోకు...

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన మల్లయ్య యాదవ్.

కోదాడ, మార్చి 19(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ,కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరం, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన బి ఆర్ ఎస్ రాష్ట్ర...