Breaking News

విద్యార్థులకు ఊరట.. నెలనెలా హాస్టల్ నిధుల విడుదల: భట్టి విక్రమార్క

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై ‘డైట్’, ‘కాస్మొటిక్స్’, ‘భవన అద్దె’ నిధులను ప్రతి నెలా విడుదల...

ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదు: ఏపీఎస్‌ఆర్టీసీ స్పష్టం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల సంస్థ ప్రైవేటీకరణ జరుగుతుందన్న ప్రచారాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఖండించింది. ఈ బస్సుల రాకతో ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసింది.పీఎం...

వరుస ఓటములతో కుంగిపోయిన పంజాబ్.. వైరల్‌గా మారిన పాంటింగ్ ఫొటో

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో అద్భుత ఆరంభం చేసిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో పడింది. తొలి ఏడు మ్యాచుల్లో దాదాపు అజేయంగా దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్...

విద్యాశాఖ కాదు.. విపత్తుల శాఖగా మారింది: రాహుల్ గాంధీ విమర్శలు

మే 18, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని విద్యాశాఖ ప్రస్తుతం “డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్స్”లా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్...

భగీరథ్‌కు అనుకూల పోస్టులు: 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు

మే 17, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసు నేపథ్యంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినట్లు ఆరోపణలపై 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన...

‘డైనో డీట్స్’తో యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ ‘డైనో డీట్స్’ పేరుతో కొత్త యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా సోషల్...

ఎన్నికలకల్లా కరెంట్‌ ఛార్జీల తగ్గింపే లక్ష్యం: గొట్టిపాటి రవికుమార్

మే 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కరెంట్‌ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల...

హైబ్రిడ్ విధానంలోనే మహానాడు నిర్వహణ: పల్లా శ్రీనివాసరావు

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంధన వనరుల సంరక్షణ, భారీ ఖర్చులను తగ్గించే...

డీప్‌టెక్ హబ్‌గా అమరావతి ఎదుగుతోంది: నారా లోకేశ్

మే 17, (నేటి తెలుగు పత్రిక): అమరావతిని దేశంలో క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, స్టార్టప్‌లు అమరావతిని...

తాడేపల్లి ట్వీట్లతో ప్రజలను మభ్యపెడుతున్నారు: దేవినేని ఉమా ఫైర్‌

మే 17, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి కేంద్రంగా సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ...