Breaking News

మెగా బ్రదర్స్ పై అభిమానాన్ని చాటుకున్న తిరుపతి అభిమాని ఈశ్వర రాయల్!

​విజయవాడ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తిరుపతికి చెందిన మెగా అభిమాని ఈశ్వర రాయల్, తన అభిమాన హీరోలు మరియు వారి కుటుంబ సభ్యుల...

వీధి కుక్కల దాడికి గురై పూర్తిగా కుడి కన్ను గాయమై కింద పడిపోయిన ఘటన బాధాకరం: బోనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నిన్న గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని 32 వార్డు తారకరామ్ నగర్ లో నివాసం ఉంటున్న...

శ్రీరామనవమి పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్‌లో భారీ అన్నదాన కార్యక్రమం!

విజయవాడ (మార్చి 27)నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో డి.ఎస్ లక్ష్మీ జగన్నాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు ఆలయాల్లో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా...

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

కళ్యాణం.. కమనీయం.. రమణీయం గోపిరెడ్డి నగర్ లో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం. మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు. కోదాడ ,మార్చి 27(నేటి తెలుగు పత్రిక): శ్రీ సీతారాముల...

రామరాజ్య ఆదర్శాలే మార్గం… యువతకు సీఎం సందేశం

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీ రామ నవమి సందర్భంగా ఎన్. చంద్రబాబు నాయుడు హృదయపూర్వక సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం సందర్శనను ఆయన ఆప్యాయంగా స్మరించుకున్నారు. ఆ అనుభవం...

₹351 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: పవిత్ర శ్రీ రామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు.రేవంత్ రెడ్డి రూ.351 కోట్లతో ఆలయ...

రాష్ట్ర తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం… భక్తుల భారీ రద్దీ

భద్రాచలం, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అద్భుత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో...

రామరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్ష

విజయవాడ. మార్చి 27 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఎన్టీఆర్ జిల్లా, 8వ డివిజ న్ శ్రీరామ్ నగర్‌లో ఘనం గా నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ...

రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం… కవిత స్పష్టత

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో బలమైన కొత్త రాజకీయ శక్తి అవసరమని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధన లక్ష్యంగా కొత్త పార్టీ...

ఏపీకి కేంద్రం మరో గుడ్‌న్యూస్… NH-16 ఆరు లైన్లకు అప్‌గ్రేడ్

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో కీలక జాతీయ రహదారి అయిన NH-16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.ఈ...