కోదాడ: ఫిబ్రవరి 19(నేటి తెలుగు పత్రిక): న్యాయవాదులపై దాడులను ఖండించాలని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య కోరారు. నల్గొండలో న్యాయవాది నరేష్ కుటుంబం పై దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి,...
వారంలో ఒక రోజు డివిజన్ లో పర్యటిస్తా. కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్. కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : బిజెపి పై నమ్మకంతో కరీంనగర్ నగరపాలక సంస్థ బాధ్యతలను అప్పజెప్పిన పట్టణ ప్రజలందరికీ శిరస్సు...
డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు. నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ పట్టణం 50 డివిజన్ ప్రజలు తనపై విశ్వాసం, నమ్మకం తో మున్సిపల్ ఎన్నికల్లో అందించిన విజయం...
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : దైవ దర్శనానికి వెళ్లినగదు, లగేజీ సామగ్రి కోల్పోయిన ఓ బాధిత కుటుంబానికి కరీంనగర్ ఎంపీ కార్యాలయం బాసటగా నిలిచింది. నిరాశ్రయులైన వారి సమాచారం కేంద్ర హోం శాఖ సహాయ...
నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈకేవైసీ (eKYC) ప్రక్రియకు ప్రతి నెల 9వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పించడం...
నేటి తెలుగు పత్రిక: మదనపల్లి ప్రాంతంలో జరిగిన మైనర్ బాలిక అదృశ్యం, అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం 24 గంటల్లోనే కేసు విషాద మలుపులు తిరగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త...
నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యూరియా బుకింగ్ యాప్ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే యాసంగి సీజన్...
నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మరోసారి డీఎస్సీ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఉగాది పండుగ సందర్భంగా నోటిఫికేషన్ విడుదల చేసేలా ఏర్పాట్లు...
మచిలీపట్నం. ఫిబ్రవరి 18 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మచిలీపట్నంలో ఆయుర్వే ద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు.ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...
విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కాంట్రాక్ట్ క్యారేజ్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియే షన్ (ఏపీ) ప్రతినిధులు మంత్రి మందేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డినీ మర్యాదపూ ర్వకంగా కలిశారు.ఈసంద...