ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రతకు సాంకేతికత ఎంత కీలకంగా మారిందో మంగళగిరి పరిధిలో జరిగిన తాజా ఘటన స్పష్టంగా చూపించింది. శక్తి యాప్ సాయంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని...
ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నేపథ్యంలో ఆయన కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. వివాహ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతుండగా, ప్రముఖులను ఆహ్వానించే...
ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ నూతన సభ్యులు మర్యాదపూర్వకంగా...
ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మరో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు ఆధునిక సాంకేతికత వినియోగంలో ముందంజలో...
హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): నగర రవాణాలో కీలకమైన మెట్రో రైలు సేవలు ఇకపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగనున్నాయి. ఇప్పటివరకు ఎల్అండ్టీ, మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (MRHL)...
హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీలు ఏర్పడటం సహజ పరిణామమని, అవి బీజేపీ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు.హైదరాబాద్లో...
హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు...
అమరావతి, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమాన్ని...
అమరావతి, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న సంక్షోభానికి గత వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని మంత్రి కింజరాపు అచ్చానాయుడు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన...
ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నేడు టీడీపీ కేంద్ర కార్యా లయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర...