Breaking News

రాచవీడు వీరభద్రుడు.

పులివెందుల, ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): రాయలసీమలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణంలోని మాండవ్య నది తీరాన వెలిసిన అతి పురాతనమైన...

యాదగిరిపల్లికి లక్ష్మీ నరసింహ స్వామి అఖండ జ్యోతి రథయాత్ర వచ్చే విధంగా హామీ ఇచ్చారు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హైదరాబాదు నుండి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు తీసుకువచ్చే జ్యోతి...

కరాటే ఛాంపియన్షిప్ లో రాష్ట్ర స్థాయి లో సిఎం కప్ కు ఎంపికైన కిట్స్ విద్యార్థినులు.

కోదాడ, ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక.): కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కరాటే లో రాష్ట్ర స్థాయి సిఎం కప్ కు కిట్స్ కళాశాల విద్యార్థి నులు ఎంపిక అయినట్టు...

కర్ల రాజేశ్ కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ.

కోదాడ ,ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): పోలీసుల చేత చిత్రహింసలకు గురై మరణించిన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని, అదేవిధంగా హత్యకు కారకులైన పోలీసులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని గత 4 నెలల...

పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి

ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ డైరీ ఆవిష్కరణ. విజయవాడ, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక స్థానం కలిగి ఉందన్నారు. పాత్రికేయులు...

బుగ్గ లో చెత్త తొలగింపు పనుల్లో పారిశుద్ధ్య కార్మికులు.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 18:( నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద మూడు రోజులపాటు జరిగిన శివరాత్రి జాతర ఉత్సవాలు ముగిసిన...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆలేరు మున్సిపల్ చైర్మన్

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని గెలిచిన తర్వాత తుంగలో తొక్కే నాయకులు ఉంటారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక...

నగరంలో డిసిల్టింగ్ పనులు నిరంతరాయం గా జరుగుతుండాలి: కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నగరంలో డిసిల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతుండాలని విజయ వాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తన...

చైర్మన్ ను కలిసిన విద్యావేత్త వసంత రెడ్డి.

కోదాడ ,ఫిబ్రవరి. 18,నేటి తెలుగు పత్రిక: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ను, మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న, రేస్ కాలేజ్ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి.

AI రంగంలో అదానీ రాయల్ ఎంట్రీ.. విశాఖ తర్వాత హైదరాబాదే నెక్ట్స్ స్టాప్?

నేటి తెలుగు పత్రిక: కార్పొరేట్ దిగ్గజం Gautam Adani నేతృత్వంలోని Adani Group భారీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్‌స్కేల్ AI డేటా సెంటర్ల కోసం దాదాపు...