Breaking News

ఉత్తరాంధ్రకు భారీ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్.. చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన

అనకాపల్లి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరొక కీలక అడుగు పడుతోంది. ప్రముఖ క్లీన్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.అనకాపల్లి జిల్లా రాంబిల్లి...

పులివెందులలో వైయస్ జగన్ విస్తృత పర్యటన.. ప్రజలతో మమేకం

పులివెందుల, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ తన నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా...

క్రీడా అకాడమీలు, సమ్మర్ క్యాంప్, క్రీడా మౌలిక వసతులు పై సమీక్ష…!

విజయవాడ. ఏప్రిల్ 22 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా అకాడమీలు, శాప్ లీగ్స్, సమ్మర్ క్యాంపులు, క్రీడా యాప్‌పై ఉన్నతాధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ...

ఆకర్షణీయమైన రుణ పథకాలు.. విభిన్న ప్రొఫైల్స్‌కు ఫైనాన్స్ అందుబాటులో

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): గృహ మరియు వ్యాపార అవసరాల కోసం రుణాలు పొందాలనుకునే వారికి అనుకూలంగా పలు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తక్కువ సిబిల్...

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని...

కాళేశ్వరం వ్యవహారంపై హైకోర్టు తీర్పు.. సీబీఐ విచారణకు అడ్డంకి లేదు: మహేశ్ గౌడ్

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో తెలంగాణ హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. హైకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకుని బీఆర్‌ఎస్...

పిఠాపురం ప్రొటోకాల్ వివాదం.. నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రొటోకాల్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని...

కాళేశ్వరం విచారణలో ప్రభుత్వం విఫలం: కిషన్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల విచారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎందుకు...

కాళేశ్వరం కేసులో హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు...

పహల్గామ్ దాడి మర్చిపోలేని విషాదం: ప్రధాని మోదీ

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత సంవత్సరం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా అమాయకంగా ప్రాణాలు...