రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా అన్న అనుమానం: తలసాని వ్యాఖ్యలు
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందని...
