Breaking News

కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ ని కలసిన నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు.

నేటి తెలుగు పత్రిక: కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ గారిని జే ఏ సి కార్యాలయం లో కలసిన నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు గారు.

ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానావత్ శంకర నాయక్. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలనకు...

మధురం.. మధురం.. అందమైన ప్రేమ కథనం: నేడు ప్రేమికుల దినోత్సవం

పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఫిబ్రవరి అనగానే ఠక్కున ప్రేమికుల రోజు గుర్తొచ్చేస్తుంది. అదీగాక ఆ నెలంతా కూడా హగ్ డే, కిస్ డే వంటివి వచ్చి.. చివరికి ప్రేమికుల...

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్య బృందానికి సూచించారు.కరీంనగర్ మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని గురువారం...

పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాలికలు

కేజీబీవీలో విచారణ జరుపుతున్న అధికారులు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 11 మంది బాలికలపై ఎలుకల దాడి. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే బాలికల పాలిట శాపంగా మారింది. ఎ.కొండూరు ఫిబ్రవరి 12 (నేటి తెలుగు పత్రిక):...

పశు సంపదను పెంచండి _ తాజా పాలను సేవించండి_ఆరోగ్యంగా ఉండండి.

సర్పంచ్ కడియాల పద్మ అప్పయ్య. హుజూర్నగర్ ,ఫిబ్రవరి 12 నేటి తెలుగు పత్రిక: సూర్యాపేట జిల్లా ,గరిడేపల్లి మండలంలో గ్రామీణ ప్రాంతాలలో పాడి గేదెలను, మరియు పశువులను పెంచుకోవడం ద్వారా, ప్రజలకు ఉపాధి కల్పనతో...

కోతల రాయుడు బోగస్ రవి… కోటలు దాటే మాటలు తప్ప చేత కానీ దద్దమ్మ

పులివెందుల ఫిబ్రవరి 12 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): అధికారం లో ఉండి కూడా ఒక్క రూపాయి కూడా పులివెందుల ప్రాంతానికి తీసుకురాలేని అసమర్థుడు అధికారం లో ఉన్నా లేకున్నా పులివెందుల మున్సిపాలిటీ లోని...

పోలింగ్ ప్రక్రియ కు భారీ బందోబస్తు.

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం...

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జోలికొస్తే తరిమికొడతాం… కాంగ్రెస్ ఓటమికి భయపడి కొనుగోలుకు తెరలేపింది.

యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ పదవి మాదే. మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్టీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 12 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...

కౌంటింగ్ సందర్భంగాకాంగ్రెస్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి.

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు . కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో శుక్రవారం జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్...