Breaking News

నిజాయితీతో ప్రజాసేవ చేయాలి: యువ అధికారులకు పొంగులేటి పిలుపు

మే 08, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యువ గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్లకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. కష్టపడి సాధించిన...

పెద్ద పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం: సీఎం చంద్రబాబు

మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకురావడంతో పాటు వాటికి అనుబంధంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన,...

బీసీ కులగణనపై ప్రధాని స్పష్టత ఇవ్వాలి: అఖిలపక్ష బీసీ నేతలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష బీసీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ...

మోదీ సభకు భారీ ఏర్పాట్లు.. పరేడ్ గ్రౌండ్స్‌ను పరిశీలించిన బీజేపీ నేతలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఈ నెల 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ సభ కోసం...

ఫార్మా సిటీ రైతుల కోసం పోరాటం కొనసాగిస్తాం: కవిత

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఫార్మా సిటీ భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె,...

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు

మే 08, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్‌ను వచ్చే పదేళ్లలో గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్...

విజయ్‌ను రాజకీయంగా అడ్డుకునే కుట్ర జరుగుతోంది: పోసాని కృష్ణమురళి

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అతిపెద్ద పార్టీగా...

టీవీకేకు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు?: గవర్నర్‌ను ప్రశ్నించిన విశాల్

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ మధ్య నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమిళగ వెట్రి...

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. మళ్లీ పట్టుబడితే పీడీ యాక్ట్: డీజీపీ సీవీ ఆనంద్

మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యమని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ తరహా...

బీజేపీ దాడులతో ప్రశ్నలను తప్పించుకోలేరు: కేటీఆర్ మండిపాటు

మే 07, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, వాహనాలపై జరిగిన దాడులను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ శ్రేణులు పట్టపగలు గూండాల్లా దాడులకు పాల్పడటం దుర్మార్గమని...