కోదాడ, మార్చి24 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో మండవ వెంకయ్య రిటైర్డ్ ఎల్ డి సి జ్ఞాపకార్థం వారి కోడలు మనుమలు మండవ...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేడి పీక్స్కు చేరుకున్న వేళ, సినీ నటుడు విజయ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. ఆయన స్థాపించిన తమిళగా వెట్రి కజగం...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి చేరిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ప్రారంభంపై మాట్లాడుతూ, సైనిక చర్యకు...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. దశాబ్దాలుగా పేదల సంక్షేమానికి సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కార్యకలాపాలు ఇకపై యథావిధిగా కొనసాగనున్నాయి.ఆర్డీటీకి సంబంధించిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ భారత్కు రావడానికి అనుమతి లభించింది....
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాతే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి, బయటకు వెళ్లడం కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మత మార్పిడి నేపథ్యంలో ఎస్సీ హోదాపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారికే షెడ్యూల్డ్ కాస్ట్ (SC) హక్కులు...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: సాయుధ బలగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మహిళా షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్లు శాశ్వత...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరీర్ పీక్లో ఉన్న...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మళ్లీ విస్తరిస్తున్న QNet మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. యువత, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మోసాలకు...