Breaking News

24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్‌కు ఏపీ సర్కార్ సిద్ధం

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు కేవలం 24 గంటల్లోనే శాశ్వత...

జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

మే 08, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్యకు గురయ్యారు. ప్రశాసన్‌నగర్‌లోని ఫ్లాట్ నంబర్‌ 46లో నివసిస్తున్న మాజీ అదనపు డైరెక్టర్ జనరల్‌ వినయ్‌రంజన్‌రాయ్ భార్య...

తండ్రైన టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

మే 08, (నేటి తెలుగు పత్రిక): టీమ్ ఇండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యారు. ఆయన భార్య దేవిశా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం.2016లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇది...

సొంతిల్లు లేని పేదలకు శుభవార్త

మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వం ఉండొద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రెండు లక్షల...

ప్రభుత్వ ఏర్పాటుపై వివాదం : TVK ఎమ్మెల్యేల రాజీనామా చర్చ

మే 08, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. రాష్ట్రంలో DMK లేదా AIADMK ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నం చేసినా తమ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని...

2028 నాటికి కడప ఉక్కు కర్మాగారం పూర్తి: సీఎం చంద్రబాబు

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూగుల్‌, ఆర్సెలార్ మిట్టల్‌ వంటి భారీ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెలలోనే...

ముంబై కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?

మే 08, (నేటి తెలుగు పత్రిక): రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని...

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి: కిషన్ రెడ్డి

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం...

లక్ష జనాభా దాటిన మండలాలకు అదనపు తహసీల్దార్‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో అవసరాన్ని బట్టి అదనపు తహసీల్దార్‌లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన...

నాపై హత్యాయత్నం జరిగింది: పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ

మే 08, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఉద్రిక్త ఘటనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...