మంగళగిరి మార్చి 23 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఉండవల్లి గ్రామంలో వేంచేసియున్నశ్రీవేణుగోపాలస్వామి, శ్రీ భాస్కర స్వామి ,శ్రీ భీమ లింగేశ్వర స్వామి వారి దేవాలయాల 24 ఎకరాల 48 సెంట్లు భూమి...
విజయవాడ, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: భారతదేశంలో ఆధునిక పౌల్ట్రీ రంగానికి తండ్రిగా గుర్తింపు పొందిన బహదూర్ అలీ, ఐబీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నాయకత్వంలో ఐబీ గ్రూప్ దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న...
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం నుంచి తొలి విడత నిధుల విడుదల ప్రారంభమై, రైతుల బ్యాంక్ ఖాతాల్లో...
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వ విధానాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.భారతీయ జనతా...
నడిగూడెం ,మార్చ్ 23(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులు కేసులు బనాయస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ.N రామచందర్ రావు అసెంబ్లీ...
యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): భువనగిరి జిల్లాకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడం ఆయనకి...
బెల్లంపల్లి, మార్చి 23 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు సుకుదేవ్ ల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడిపు...
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది. ఉక్కు రంగంలో అగ్రగామి సంస్థ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా రాష్ట్రంలో భారీ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్...
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో దివంగత సామాజిక సంస్కర్త దొమ్మటి వెంకట రెడ్డి జయంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్య,...
హైదరాబాద్, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్పై ఎ. రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఎవరినీ నిరాశ్రయులను చేయబోమని, ప్రతి కుటుంబానికి...