డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో డ్రగ్స్ వల్ల...
ఫార్ములా-ఈ రేసు కేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు హైదరాబాద్: ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు రద్దు చేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన...
నల్గొండ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, SLBC ప్రాజెక్ట్ నల్గొండ ప్రజల...
తెలంగాణ మంత్రివర్గ సమావేశం: ప్రధాన అంశాలపై చర్చకు సన్నాహాలు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో పలు...
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినానికి ఏపీ హైకోర్టులో ఊరట ఏపీ హైకోర్టులో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి స్వల్ప ఊరట లభించింది. ఈ రోజు...
"కొత్త సంవత్సరం పేరుతో గోవా, పబ్బులకు వెళ్లడం మన సంస్కృతి కాదు!" - రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త సంవత్సరం వేడుకలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "కొత్త సంవత్సరం గోవాతో పాటు...
|| I will be a best friend in the home of those who are struggling… || ప్రజల కష్టాల్లో భాగస్వామ్యమై సీఎం చంద్రబాబు పర్యటన: పల్నాడు జిల్లా, యల్లమందలో...
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ: నెల్లూరు, గుర్రాల మడుగు సంఘం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక...
గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం: చంద్రబాబుకు మాత్రమే సాధ్యం - ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తెలంగాణలో ప్రధాన నదులను అనుసంధానం చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సోమవారం ఒక...
రైతుల మోసంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, వివిధ వర్గాలను నమ్మించి గెలుపొందింది. అయితే, ముఖ్యంగా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్...