సంధ్యా థియేటర్ ఘటనపై హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ హైదరాబాద్: సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసును కొట్టివేయాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న...
సీతాఫలం ఔషధ ప్రయోజనాలు గ్యాస్ సమస్యలు ఎముకల బలానికి చర్మ సమస్యల పరిష్కారానికి గుండె బలానికి గ్యాస్ సమస్యలు ఉన్న వారు చలికాలంలో భోజనం తరువాత ఒక సీతాఫలం తింటే గ్యాస్ సమస్యలు తగ్గి...
చత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్లో మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా...
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీటి ద్వారా 4 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. కలెక్టర్ల సదస్సులో...
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఆప్-కాంగ్రెస్ పొత్తుపై కేజ్రీవాల్ క్లారిటీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్...
ట్రంప్ కుటుంబ పాలనలో ప్రత్యేక స్థానం: కాబోయే కోడలికి కీలక పదవి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి తన పాలకవర్గంలో...
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి: కలెక్టర్ల సదస్సు అమరావతిలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ముఖ్య...
తెలంగాణలో ఉపాధ్యాయుల లెక్కలు: విద్యాశాఖ సమీక్ష హైదరాబాద్: డిసెంబర్ 11 తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరియు టీచర్ల సంఖ్య అనుసంధానాన్ని విద్యాశాఖ సమీక్షిస్తుంది. 2024-25 విద్యాసంవత్సరంలో 1,899 పాఠశాలల్లో జీరో...
టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ విధానం టీటీడీకి చెందిన ఉద్యోగుల నేమ్ బ్యాడ్జ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కొన్ని సందర్భాలలో ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....
రేషన్ బియ్యం అక్రమ రవాణా: మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు ఆంధ్ర ప్రదేశ్: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు...