ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితం
జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితం హైదరాబాద్: జనవరి 1 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది....
