Breaking News

జూన్ 1 నుంచి సాగునీటి విడుదల.. ఖరీఫ్‌కు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచన

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని ప్రధాన కాలువల్లోకి సాగునీరు విడుదల చేస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల...

స్వీడన్ అత్యున్నత గౌరవం అందుకున్న ప్రధాని మోదీ

మే 18, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. స్వీడన్ ప్రభుత్వం విదేశీ ప్రముఖులకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్...

బండి సంజయ్‌పై దుష్ప్రచారం జరుగుతోంది : రామచందర్ రావు

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు...

భగీరథ్ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించిన పోలీసులు

మే 18, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే దిశగా అధికారులు చర్యలు ముమ్మరం...

సినిమాటోగ్రఫీ శాఖపై విశాల్ అసంతృప్తి.. సీఎం విజయ్‌కే బాధ్యతలు ఇవ్వాలంటూ సూచన

మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ టెక్నాలజీ శాఖ కేటాయింపుపై ప్రముఖ నటుడు విశాల్ స్పందించిన తీరు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ శాఖను ఎగ్మోర్ ఎమ్మెల్యే...

మధురైలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

మే 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆలయ దర్శనం ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన...

గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోండి: డీజీపీకి రాజాసింగ్ లేఖ

మే 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు బహిరంగ లేఖ రాశారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై వెంటనే...

గ్యాస్ లీక్‌తో ఘోర పేలుడు.. 9 మంది పరిస్థితి విషమం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. పిల్ఖిని గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి...

నిజామాబాద్‌కు అన్యాయం చేశారంటూ సీఎం రేవంత్‌పై అరవింద్ ఫైర్

మే 18, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జిల్లాకు హామీ ఇచ్చిన అభివృద్ధి పనులను అమలు చేయకుండా...

హోర్ముజ్‌లో ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్?.. ఇరాన్ కొత్త ప్రతిపాదన

మే 18, (నేటి తెలుగు పత్రిక): హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ తాజాగా సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్ ఫీజులు విధించే ఆలోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రపంచ...