నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం. యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మకూరు...
జిల్లాలో విజయవంతంగా పీ4 కార్యక్రమం అమలు రెడ్ క్రాస్ జిల్లా శాఖ భాగస్వామ్యం భేష్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో పీ4 కార్యక్రమం విజయవంతంగా...
మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తూ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది....
యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు సాయిగూడెం లో రంజాన్ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు బీర్ల...
మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ – ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పథకం కింద రైతుల...
హైదరాబాద్, మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): కేటీఆర్ పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అంశంపై మాట్లాడుతున్న కేటీఆర్కు నిజంగా ధైర్యం ఉంటే డ్రగ్స్ టెస్ట్కు రావాలని టీపీసీసీ...
మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఎలక్ట్రిక్ కిట్లపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాలని...
మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): గ్యాస్ బుకింగ్లో ఇబ్బందులు ఎదురవుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆన్లైన్ యాప్స్ లేదా వెబ్సైట్లు పనిచేయకపోయినా టోల్ ఫ్రీ నెంబర్లు, ఐవీఆర్ఎస్,...
మార్చి 15(నేటి తెలుగు పత్రిక): జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్ లో చొరబాటుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్...
మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, పోలీసు అధికారులనూ వదలడం లేదు. తాజాగా జగిత్యాల్ జిల్లాలో ఓ పోలీస్ అధికారినే టార్గెట్...