Breaking News

అసెంబ్లీలో నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర బడ్జెట్500 కోట్లు కేటాయించాలి

నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం. యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మకూరు...

పీ4తో పేద‌రికం నుంచి పురోగ‌తి వైపు

జిల్లాలో విజ‌య‌వంతంగా పీ4 కార్య‌క్ర‌మం అమ‌లు రెడ్ క్రాస్ జిల్లా శాఖ భాగ‌స్వామ్యం భేష్‌ ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో పీ4 కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా...

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి నిధులు జమ

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తూ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది....

రంజన్ సందర్భంగా బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు సాయిగూడెం లో రంజాన్ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు బీర్ల...

‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడలేదా..? మార్చి 31లోగా ఈ పనులు చేస్తే అకౌంట్‌లోకి వస్తాయి

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ – ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పథకం కింద రైతుల...

కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్.. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని సవాల్

హైదరాబాద్‌, మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): కేటీఆర్‌ పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అంశంపై మాట్లాడుతున్న కేటీఆర్‌కు నిజంగా ధైర్యం ఉంటే డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని టీపీసీసీ...

ఆటో డ్రైవర్లకు శుభవార్త.. ఎలక్ట్రిక్ కిట్లపై 100% సబ్సిడీ.. రూ.200 కోట్లు కేటాయింపు

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఎలక్ట్రిక్ కిట్లపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాలని...

ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ కుదరట్లేదా..? ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో సులువుగా సిలిండర్ బుక్ చేసుకోండి

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): గ్యాస్ బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆన్‌లైన్ యాప్స్ లేదా వెబ్‌సైట్లు పనిచేయకపోయినా టోల్ ఫ్రీ నెంబర్లు, ఐవీఆర్‌ఎస్,...

జమ్మూలో ఉగ్రవాదుల చొరబాటు భగ్నం.. ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది హతం

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): జమ్మూ కాశ్మీర్ లో భారత భద్రతా దళాలు మరోసారి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. బారాముల్లా జిల్లా లోని ఉరి సెక్టార్ లో చొరబాటుకు ప్రయత్నించిన ఓ పాకిస్తాన్...

పోలీస్ అధికారినే మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.95 వేల దోపిడీ

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, పోలీసు అధికారులనూ వదలడం లేదు. తాజాగా జగిత్యాల్ జిల్లాలో ఓ పోలీస్ అధికారినే టార్గెట్...