Breaking News

కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో చెట్ల నరికివేతకు సుప్రీంకోర్టు బ్రేక్‌

మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో చేపడుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు నరకరాదని స్పష్టం చేసింది....

జైళ్లలో సంస్కరణలు తీసుకొస్తాం: హోంమంత్రి అనిత

మే 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర జైళ్ల శాఖలో సమగ్ర ప్రక్షాళన చేపడతామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఖైదీల్లో సత్ప్రవర్తన, మార్పు తీసుకురావడమే జైళ్ల అసలు ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.తిరుపతిలోని స్పెషల్...

పొగాకు, ఆక్వా రైతులకు ఊరట కల్పించాలి: సీఎం చంద్రబాబు

మే 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌కు పంపిన లేఖల్లో...

సోషల్ మీడియా ప్రచారం కాదు.. ప్రజల ముందుకు రండి: దేవినేని ఉమ

మే 18, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని సోషల్ మీడియా రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రజలను తప్పుదోవ...

రైతు వ్యతిరేక పాలన వైసీపీదే: అచ్చెన్నాయుడు

మే 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిన వారే ఇప్పుడు రైతులపై ప్రేమ చూపుతున్నట్లు...

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

మే 18, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో రిమాండ్‌కు వెళ్లిన బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి సెంట్రల్ జైలులో సాధారణ విచారణ ఖైదీలతోనే ఉంచినట్లు జైలు అధికారులు తెలిపారు. అతడికి ఎలాంటి ప్రత్యేక...

“ఈ జన్మకి చాలు”.. పవన్‌ను కలిసిన తనీష్ భావోద్వేగ పోస్ట్

మే 18, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ‘జనసేన సాధక్’ సమావేశంలో...

తిరుమలలో పెట్రోల్ వాహనాలకు టోల్?.. గ్రీన్ జోన్‌గా మారనున్న కొండ

మే 18, (నేటి తెలుగు పత్రిక): తిరుమల పవిత్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సంస్కరణలకు సిద్ధమవుతోంది. తిరుమలకు వచ్చే పెట్రోల్, డీజిల్ వాహనాలపై టోల్ ఫీజు...

యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనుల...

సరస్వతి అంత్య పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

మే 18, (నేటి తెలుగు పత్రిక): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న...