Breaking News

టీచర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఏపీలో టీచర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకినాడ:ఈ రోజు కాకినాడ JNTUలో గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముఖ్యాంశాలు: లెక్కింపు ప్రక్రియ: మొత్తం...

కొత్త పాన్ కార్డ్ వెర్షన్ 2.0

కేంద్రం కొత్త పాన్ కార్డ్ వెర్షన్ PAN 2.0 ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్‌కి కొత్త PAN 2.0 వెర్షన్‌ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ కొత్త పాన్ కార్డ్ కోసం...

మహా కుంభమేళకు 13 వేల రైళ్లు సిద్ధం

మహా కుంభమేళకు 13 వేల రైళ్లు సిద్ధం డిసెంబర్ 9, 2024:ప్రయాగరాజ్‌లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళా కోసం రైల్వే శాఖ భారీ ఏర్పాట్లు...

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ తెలంగాణలో వచ్చే అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌...

తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు

తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు: మంత్రి శ్రీధర్ బాబుహైదరాబాద్, డిసెంబర్ 08, 2024 రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను మరింత విస్తరించేందుకు టీ-ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్...

రేపు చలో అసెంబ్లీకి సర్పంచుల పిలుపు

రేపు చలో అసెంబ్లీకి సర్పంచుల పిలుపుహైదరాబాద్, డిసెంబర్ 08, 2024 రేపటి నుండి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని, తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో...

రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం అందుబాటులోకి

రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం అందుబాటులోకి: మంత్రి శ్రీధర్ బాబుహైదరాబాద్, డిసెంబర్ 08, 2024 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుకు చురుకుగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రజల అవసరాలను...

ఈ నెల 13న అనంతకు వైఎస్ జగన్?

ఈ నెల 13న అనంతకు వైఎస్ జగన్?డిసెంబర్ 8, 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 13న అనంతపురం నుంచి సమర శంఖారావం పూరించేందుకు సన్నాహాలు...

యాదాద్రి థర్మల్ స్టేషన్‌లో 800 మెగావాట్ల యూనిట్-2

యాదాద్రి థర్మల్ స్టేషన్‌లో 800 మెగావాట్ల యూనిట్-2 జాతికి అంకితండిసెంబర్ 08, 2024 యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో 800 మెగావాట్ల యూనిట్-2 పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేయడం జరిగింది. ప్రధాన అతిథులు:...

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల బాలికలు అదృశ్యం…

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల బాలికలు అదృశ్యం... సీఎస్‌కు NHRC సమన్లుడిసెంబర్ 08, 2024 అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు అనే ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) రాష్ట్ర ప్రధాన...