Breaking News

సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యండి.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాల నిరసన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన కడప నగరంలో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం...

మార్వాడీలు వారి స్వరాష్ట్రాలకు వెళ్లి పోవాలి.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక వర్తకుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న మార్వాడీలు దుకాణాలు పెట్టకుండా వారి రాష్ట్రానికి వెళ్లి పోవాలని వేంపల్లె వ్యాపారస్తుల సంఘం డిమాండ్ చేశారు. బుధవారం...

తిరుమల లడ్డు విక్రయాలపై టిటిడి కీలక నిర్ణయం.

పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు త్వరగా దర్శనం.. సేవలను మెరుగ్గా అందించేందుకు టీటీడీ కొత్త నిర్ణయాలు అమలుకు సిద్దమైంది. ఇప్పటికే...

లారీపై తరలిపోతున్న రేషన్ బియ్య.మామూళ్ల మత్తులో సివిల్ సప్లై అధికారులు.

పేదల బియ్యం పెద్దల పాలు. తిరువూరు నియోజకవర్గంలో పక్కదారి పడుతున్న పేదల బియ్యం. ఓడల ద్వారా విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యం. పేదల బియ్యాన్ని బొక్కేస్తున్న బడా బాబులు. పిడిఎస్ బియ్యం అక్రమ దారుల్లో...

సావిత్రి గారికి ఘన నివాళి అర్పించిన చందు జనార్దన్.

విజయవాడ.పిబ్రవరి 11(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర కాపు JAC నాయకులు,ప్రముఖ రియల్టర్ విజయవాడ ప్రముఖులుY మురళి కృష్ణ నాయుడుగారి తల్లిగారు సావిత్రి గారు స్వర్గస్తులయ్యారు.రాష్ట్ర కాపు JAC అధ్యక్షులు చందు జనార్దన్ గారు చిత్రపటానికి...

శ్రీవారి లడ్డు కల్తీ చేయడంపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి…!

విజయవాడ: సెంట్రల్ ఫిబ్రవరి 11 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శ్రీవారి లడ్డు కల్తీపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రీవారి ప్రసాదం కల్తీ చేయడం పెద్ద...

మట్టి మాణిక్యాలను వెలికితీయడమే శాప్ లీగ్స్ లక్ష్యం.

విజయవాడ. ఫిబ్రవరి 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాప్ లీగ్స్ అమలు విధానంపై నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో శాప్ ఏండి శ్రీమతి ఎస్. భరణి, IFS తో కలిసి శాప్...

గుణ‌ద‌ల మేరీమాత ఉత్స‌వాల‌ ముగింపు వేడుక‌ల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే…!

విజ‌య‌వాడ: ఫిబ్రవరి 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: త‌మిళనాడు వేళాంగిణి మేరీమాత ఉత్స‌వాల త‌ర‌ హాలో వ‌చ్చే ఏడాది మ‌రిం త వైభ‌వంగా, విజ‌య‌వాడ న‌గ‌ర శోభ మ‌రింత పెరిగే విధంగా...

ఈనెల 12న జరుగు దేశ వ్యాప్త సమ్మె జయప్రదం కోసం పరిశ్రమల వద్ద సిఐటియు కరపత్రాలు, బుక్లెట్స్ ద్వారా విస్తృత ప్రచారం.

12న పరిశ్రమలు బంద్ చేయాలి - కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...

కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు శ్రీ గోలి పింగల్ రెడ్డి ఆహ్వాన శుభపత్రిక అందజేత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ అంగరంగ వైభవంగ...