పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాల నిరసన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన కడప నగరంలో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం...
పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక వర్తకుల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న మార్వాడీలు దుకాణాలు పెట్టకుండా వారి రాష్ట్రానికి వెళ్లి పోవాలని వేంపల్లె వ్యాపారస్తుల సంఘం డిమాండ్ చేశారు. బుధవారం...
పులివెందుల ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు త్వరగా దర్శనం.. సేవలను మెరుగ్గా అందించేందుకు టీటీడీ కొత్త నిర్ణయాలు అమలుకు సిద్దమైంది. ఇప్పటికే...
విజయవాడ.పిబ్రవరి 11(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర కాపు JAC నాయకులు,ప్రముఖ రియల్టర్ విజయవాడ ప్రముఖులుY మురళి కృష్ణ నాయుడుగారి తల్లిగారు సావిత్రి గారు స్వర్గస్తులయ్యారు.రాష్ట్ర కాపు JAC అధ్యక్షులు చందు జనార్దన్ గారు చిత్రపటానికి...
విజయవాడ: సెంట్రల్ ఫిబ్రవరి 11 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శ్రీవారి లడ్డు కల్తీపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రీవారి ప్రసాదం కల్తీ చేయడం పెద్ద...
విజయవాడ. ఫిబ్రవరి 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాప్ లీగ్స్ అమలు విధానంపై నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో శాప్ ఏండి శ్రీమతి ఎస్. భరణి, IFS తో కలిసి శాప్...
విజయవాడ: ఫిబ్రవరి 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తమిళనాడు వేళాంగిణి మేరీమాత ఉత్సవాల తర హాలో వచ్చే ఏడాది మరిం త వైభవంగా, విజయవాడ నగర శోభ మరింత పెరిగే విధంగా...
12న పరిశ్రమలు బంద్ చేయాలి - కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ అంగరంగ వైభవంగ...