మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ఈ నెల 22న విడుదల...
కోదాడ ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డు అందుకున్న బడుగుల సైదులు సిరి ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఉగాది పురస్కారాల అందజేత లో బడుగుల సైదులు కు అవార్డు పాఠశాల పెరటి తోట సాగు లో...
పామర్రు, మార్చి 15(నేటి తెలుగు పత్రిక ): బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్షీరామ్ 92వ జయంతిని పామర్రులో అడ్వకేట్ పులి శ్రీనివాసరావు కార్యాలయం నందు కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా...
మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక వినియోగదారులకు సరఫరా చేసే అదనపు సహజ వాయువు ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు...
యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర...
మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాల...
మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల తేదీలను వెల్లడించింది....
యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు ఆత్మకూరు మండలం పల్లెపాడు గ్రామం మాజీ సర్పంచ్ కూతురు వివాహ కార్యక్రమం, ఆత్మకూరు బి ఆర్ఎస్...
నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం. యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మకూరు...
జిల్లాలో విజయవంతంగా పీ4 కార్యక్రమం అమలు రెడ్ క్రాస్ జిల్లా శాఖ భాగస్వామ్యం భేష్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో పీ4 కార్యక్రమం విజయవంతంగా...