ఐటీ రంగంలో ఫ్రెషర్ల పరిస్థితి.వచ్చే శాలరీ కనీస అవసరాలకే ఖర్చవుతోందని ఆందోళన.దశాబ్ద కాలంగా పెరుగుదల లేని వేతనాలు.నగరాల్లో ఐటీ ఉద్యోగుల దయనీయ బతుకులు. నేటి తెలుగు పత్రిక: దేశంలోని యువతకు ఐటీ జాబ్ అంటే...
నేటి తెలుగు పత్రిక: ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర...
బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్. నేటి తెలుగు పత్రిక: గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.• గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ… భవిష్యత్ ప్రణాళికలపై చర్చించకునేలా బిల్...
కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ గా వై సునీల్ రావు కరీంనగర్, ఫిబ్రవరి 16,నేటి తెలుగు పత్రిక : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ "మేయర్" పదవి సామాన్యుడికే దక్కింది. భారతీయ...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు గూడూరు టోల్ గేట్ నుండి యాదగిరిగుట్ట పట్టణ మున్సిపల్ కార్యాలయం వరకు అక్కడ నుండి ఆలేరు...
నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ 48 గంటల్లోనే కార్డు అందించేలా...
తిరువనంతపురం: ఫిబ్రవరి 16(నేటి తెలుగు పత్రిక బ్యూరో చీఫ్): కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ కొనసాగుతారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ”విజన్ 2031:...
నేటి తెలుగు పత్రిక: Andhra Pradesh పర్యటనకు వచ్చిన Bill Gates రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ పాలనపై ప్రశంసలు కురిపించారు. సోమవారం ఉదయం ఏపీకి చేరుకున్న ఆయన, ముఖ్యమంత్రి N. Chandrababu Naiduతో భేటీ...
నేటి తెలుగు పత్రిక: ఆలేరు మండలం గొలనుకొండ గ్రామానికి చెందిన క్యాదరగల లక్ష్మీ నరసయ్య మరియు కట్కూరి నర్సమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెదడంతో వారి కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి బోడ రాధా సురేష్ ఒకటో వార్డు...