Breaking News

జిల్లాలో మోడల్ అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్. సూర్యాపేట, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని...

మెడికల్ విద్యార్థికి ఆర్థిక సాయం.

కోదాడ, ఫిబ్రవరి17( ,నేటి తెలుగు పత్రిక): ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మెడికల్ విద్యార్థికి కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన...

జేఈఈ మెయిన్స్ లో“ రేస్” విద్యార్థుల ప్రభంజనం!

99.56 పర్సంటైల్ తో సత్తా చాటిన రేస్ విద్యార్థులు. జాతీయస్థాయి టాపర్ ను అభినందించిన చైర్మన్ బాణాల వసంత రెడ్డి. కోదాడ, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కోదాడ రేస్...

కోదాడ మునిసిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ కు ప్రముఖుల అభినందనలు.

మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి వన్నె తేవాలి. కోదాడ,ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం చేసిన శ్రీమతి ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబును కోదాడ పట్టణ...

దశాబ్దాల కొఠియా వివాదంపై శాసనసభ లో తీర్మానం చెయ్యండి!

విజయవాడ ఫిబ్రవరి 17: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన (పార్వతీ పురం మన్యం జిల్లా) వివాదాస్పద కొఠియా 21 గ్రామాలు,6 పంచాయతీల్లోఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్న...

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

హాజరైన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ ,ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...

బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు...

పీయూష్‌ గోయల్‌ రాజీనామా చేయాలి.

అమెరికాతో ఒప్పందంలో వ్యవసాయానికి మినహాయింపు అబద్ధం : ఎఐకెఎస్‌గ్రామాల్లో ఆందోళనలకు పిలుపు. న్యూఢిల్లీ: ఫిబ్రవరి17 (నేటి తెలుగు పత్రిక బ్యూరో చీఫ్): అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి వ్యవసాయాన్ని మినహాయించినట్లు కేంద్ర...

ఉద్యోగం ఉంది..జీతం చాలట్లే!

ఐటీ రంగంలో ఫ్రెషర్ల పరిస్థితి.వచ్చే శాలరీ కనీస అవసరాలకే ఖర్చవుతోందని ఆందోళన.దశాబ్ద కాలంగా పెరుగుదల లేని వేతనాలు.నగరాల్లో ఐటీ ఉద్యోగుల దయనీయ బతుకులు. నేటి తెలుగు పత్రిక: దేశంలోని యువతకు ఐటీ జాబ్‌ అంటే...

ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు.

నేటి తెలుగు పత్రిక: ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర...