Breaking News

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం

ప్రజలకు మతస్వేచ్ఛ ఆర్టికల్ 26 ప్రకారం హక్కు: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం హైదరాబాద్:వక్ఫ్ బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...

మరింత పెరుగనున్న ఉల్లిపాయ ధరలు!

మరింత పెరుగనున్న ఉల్లిపాయ ధరలు! హైదరాబాద్:ఉల్లిపాయ ధరలు ఆకాశానికి ఎగుస్తున్నాయి. కేవలం వారం క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 మధ్య ఉన్న ఉల్లిపాయ ధరలు ఇప్పుడు కిలో రూ.75 నుంచి రూ.80కు చేరాయి....

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం...

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసపాలయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ ద్వారా జరిగిన ఈ సంఘటనలో మోసగాడు తాను ఏఎస్ఐగా...

తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ

|| Restoration of the VIRO system again in Telangana || హైదరాబాద్:తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

శ్రీతేజను పరామర్శించిన మందకృష్ణ మాదిగ సంధ్య థియేటర్ ఘటనపై సినీ ప్రముఖుల స్పందనపై ఆగ్రహం హైదరాబాద్:సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక...

సనాతన ధర్మమే నిజమైన జీవన మార్గం

సనాతన ధర్మమే నిజమైన జీవన మార్గం: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు అయోధ్యలో అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభం తిరుమల, శ్రీశైలం, కేదార్ నాథ్, బద్రీనాథ్‌లలోనూ సేవా కేంద్రాలు ఏర్పాటు గౌరవంతో వైద్యం...

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటన

జగిత్యాల గడ్డ బీఆర్‌ఎస్‌కు అడ్డా జగిత్యాల జిల్లా: డిసెంబర్ 15 బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ధరూర్‌ బైపాస్‌ వద్ద ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. భారీగా మహిళలు, పార్టీ...

బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్

బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్: భారీ బందోబస్తుతో పోలీసులు సిద్దం హైదరాబాద్: ఈ రోజు "బిగ్ బాస్ సీజన్ 8" ఫైనల్ షో నిర్వహించబడనున్నది. ఈ సందర్భంగా, గత సంవత్సరాల్లో జరిగిన ఘటనలను...

2027లో “వన్ నేషన్ వన్ ఎలెక్షన్” : విజయసాయి రెడ్డి

జామిలి ఎన్నికలు: 2027లో "వన్ నేషన్ వన్ ఎలెక్షన్" : విజయసాయి రెడ్డి భారతదేశంలో జామిలి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2027 ఎన్నికలు "వన్ నేషన్ వన్ ఎలెక్షన్" ప్రణాళిక ప్రకారం జరుగనున్నాయి....