Breaking News

స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న యువత.

స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న యువత.. అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు.!! కామారెడ్డి : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించింది. సమగ్ర...

అల్లు , మెగాస్టార్ కుటుంబాలు రెండు కాదు ఒక్కటే..

పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగులకు పెడార్థాలు తీసి అభిమానుల్లో అగ్గి రాజేసే పనిలో వైసీపీ శ్రేణులు, పెయిడ్ ఎనలిస్టులు ఉన్నారని ఆరోపించారు అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు కాదు ఒక్కటేనని ఏపీ...

విజయసాయిరెడ్డి కి బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్

APకి చంద్రబాబు నాయకత్వం వహించలేరని, పవన్ ముందుకు రావాలని చేసిన ప్రతిపాదనపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ’74 ఏళ్ల గాంధీజీ క్విట్ ఇండియాతో యావత్ దేశాన్ని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడపగా...

ఏపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ నాయ‌క‌త్వం వ‌హించాలి…

ఏపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ నాయ‌క‌త్వం వ‌హించాలి… విజ‌యసాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్‌! యువ రాష్ట్రం ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయ‌క‌త్వం వ‌హించ‌లేర‌న్న వైసీపీ నేత‌ రాష్ట్రానికి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు...

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన

వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన హైదరాబాద్:డిసెంబర్ 06రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా,ఆర్‌బీఐ, మరోసారి వడ్డీ రేట్లను యథాతథం గానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ ద్వైమాసిక...

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోం

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోం: మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్:డిసెంబర్ 06స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవ డానికి ఏపీ, తెలంగాణ, ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండటం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా...

ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు..

ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు.. హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా శుక్రవారం బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపిచ్చింది. ఎన్టీఆర్ మార్గ్...

పంజాబ్‌ రైతులు దేశ రాజదానిలో మార్చ్‌.. పోలీసులు అలర్ట్..!!

పంజాబ్‌ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెంబర్ 6) ఢిల్లీకి మార్చ్‌ గా బయలుదేరాలని రైతు నాయకుడు స్వరణ్‌ సింగ్‌ పంధేర్‌ తెలిపారు. రైతులు...

తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!!

తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!! టీవీఎస్‌ మోటార్స్‌ సహకారంతో ముందుకుపైలట్‌ ప్రాజెక్టు కింద ఎంటీవీఏసీని చేపట్టేందుకు సన్నద్ధం తిరుపతి: తిరుమలలోని వంటశాలల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు...

నేటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు

AP: రాష్ట్రంలో నేటి నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం అవుతున్నాయి. ఈ సదస్సులు డిసెంబర్ 8వ తేదీ వరకు 17,564 గ్రామాల్లో నిర్వహించబడతాయి. భూముల రికార్డులను అప్‌డేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాలు...