ఎన్.చంద్రబాబు నాయుడు అలర్ట్.. గ్యాస్ సరఫరాపై మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్
అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రిఎన్.చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై పలువురు మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల ఎల్పీజీ సరఫరాపై వస్తున్న సమస్యలను...
