ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు.. హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా శుక్రవారం బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపిచ్చింది. ఎన్టీఆర్ మార్గ్...
పంజాబ్ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెంబర్ 6) ఢిల్లీకి మార్చ్ గా బయలుదేరాలని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ తెలిపారు. రైతులు...
తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!! టీవీఎస్ మోటార్స్ సహకారంతో ముందుకుపైలట్ ప్రాజెక్టు కింద ఎంటీవీఏసీని చేపట్టేందుకు సన్నద్ధం తిరుపతి: తిరుమలలోని వంటశాలల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు...
AP: రాష్ట్రంలో నేటి నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం అవుతున్నాయి. ఈ సదస్సులు డిసెంబర్ 8వ తేదీ వరకు 17,564 గ్రామాల్లో నిర్వహించబడతాయి. భూముల రికార్డులను అప్డేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాలు...
మార్చి1నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు హైదరాబాద్:డిసెంబర్ 06తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి చదువుతున్న ఇంటర్ విద్యార్ధులకు వచ్చే ఏడాది -మార్చి1 న ఇంటర్మీ డియట్ పబ్లిక్ పరీక్షలు...
టై కాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కేరళలోని కొచ్చి నగరంలో జరిగిన టైకాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు....
ఏపీలో ఈ నెల 6 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ...
ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:డిసెంబర్ 05తమ ప్రభుత్వం రవాణా రంగంలో ఎన్నో అద్భుతా లను సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని...
ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్:డిసెంబర్ 05తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు..ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుం దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ నేతల అరెస్టులపై కవిత...