Breaking News

తెలంగాణలో కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్

నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో...

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు.. చక్కర్లు కొట్టిన బిల్‌ గేట్స్ విమానం

నేటి తెలుగు పత్రిక: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో టెక్నో దిగ్గజం Bill Gates ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు వీలుకాక...

పెళ్లి రూమర్స్? నాకు ఫ్రీ పబ్లిసిటీనే!.. స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

నేటి తెలుగు పత్రిక: సినీ సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ స్టార్ హీరోతో...

రైతులకు సూపర్ న్యూస్.. తెలంగాణ నుంచి మరో డిజిటల్ అడుగు

నేటి తెలుగు పత్రిక: రైతులకు Telangana ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలోనే ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రత్యేక యాప్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ ఖరీఫ్ సీజన్ నాటికి...

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు.

కోదాడ ,ఫిబ్రవరి15 (నేటి తెలుగు పత్రిక): కోదాడలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ దేవాలయాల్లో ఉన్న శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. ఆదివారం పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో...

సామాజిక సేవలో త్రిబుల్ ఐటీ విద్యార్థులు.

పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వేంపల్లి త్రిబుల్ ఐటీ కళాశాల విద్యార్థులు ఆదివారం సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చక్రాయపేట మండలం...

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కలిసి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన వంగపల్లి అంజయ్య స్వామి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కాచారం శ్రీ గౌరీ రేణుకా వాసవి బసవ లింగేశ్వర స్వామి దేవస్థానం...

రసవత్తరంగా బండలాగుడు పోటీలు.

పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా వీరపు నాయుని పల్లి మండలం అనిమెల శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటుచేసిన బండలాగుడు పోటీలు రసవత్తరంగా సాగాయి....

బడ్జెట్ బేష్: బిజెపి

పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భేష్ అని బిజెపి సీనియర్ నేత కేతిరెడ్డి తిరుపాల్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత...

అరటి తోట దగ్ధం – రూ. 8 లక్షల ఆస్తి నష్టం.

పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): లింగాల మండలం లో పట్నూతల గ్రామంలో పుట్లూరు శ్రీనివాసుల రెడ్డి అనే రైతుకు చెందిన అరటిపంట దగ్ధమైంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 8...