భక్తి శ్రద్ధల తో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న వైయస్ జగన్
పులివెందుల ఫిబ్రవరి 25 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయం లో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర...
