అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి తెలుగువారికి గౌరవకరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్...
