Breaking News

ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లో కీలక మార్పులు

మే 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లో పలు కీలక మార్పులు చేసింది. వివిధ సబ్జెక్టుల్లో పునరావృతమవుతున్న పాఠాలను తొలగించడంతో పాటు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కొత్త...

ఉద్యోగులకు బిహార్ సర్కార్ కొత్త రూల్.. మూడు నెలలకు ఓ టూర్ తప్పనిసరి

మే 27, (నేటి తెలుగు పత్రిక): బిహార్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశాలు...

చిరంజీవిపై ఫేక్ వీడియోలు.. యూట్యూబ్ ఛానల్‌పై కేసు

మే 27, (నేటి తెలుగు పత్రిక): చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తూ మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా...

నేటి నుంచి మహానాడు.. 2029 ఎన్నికలపై టీడీపీ ఫోకస్

మే 27, (నేటి తెలుగు పత్రిక): నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమం నేడు, రేపు నిర్వహించనుంది. కార్యకర్తలు పండుగలా జరుపుకునే ఈ మహానాడును ఇంధన పొదుపు చర్యల్లో...

నేడే ఎలిమినేటర్.. ఓడితే ఇంటికే!

మే 27, (నేటి తెలుగు పత్రిక): IPL-2026లో ఈరోజు ముల్లన్‌పూర్ వేదికగా Sunrisers Hyderabad, Rajasthan Royals జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక పోరులో ఓడిన...

కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చ.. సిద్దరామయ్యకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలేనా?

మే 27, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైన ఓబీసీ నేతగా ఆయనను ముందుకు తీసుకురావాలని...

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. గవర్నర్‌ను కలిసిన కవిత

మే 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్‌తో కలిసి వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి బాధితులతో కలిసి తెలంగాణ...

గ్రామ పంచాయతీ సిబ్బందికి నెల తొలి తేదీన జీతాలు: సీఎం రేవంత్

మే 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తేదీననే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి...

మహానాడు వేదికగా రెండేళ్ల విజయాలు ప్రజల్లోకి: అచ్చెన్నాయుడు

మే 27, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ మహానాడు కార్యకర్తల శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదిక అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలను మహానాడు వేదికగా ప్రజల...

మోదీతో సీఎం విజయ్ భేటీ.. ఢిల్లీ పర్యటనపై ఆసక్తి

మే 26, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నట్లు రాజకీయ...