Breaking News

హైదరాబాద్ విభజనపై బీజేపీ విమర్శలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం మజ్లిస్ పార్టీ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనను ‘తుగ్లక్ పాలన’గా విమర్శించిన...

ఫైనల్ బెర్త్ కోసం ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ పోరు

మే 26, (నేటి తెలుగు పత్రిక): IPL-2026లో నేడు జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో Royal Challengers Bengaluru, Gujarat Titans జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. ధర్మశాలలో రాత్రి 7:30 గంటలకు...

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?

మే 26, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే దాదాపు రూ.8 వరకు పెరిగిన నేపథ్యంలో మరోసారి భారీ పెంపు ఉండొచ్చన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత...

తల్లికి వందనం డబ్బులు పొందాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి

అమరావతి, మే 26, (నేటి తెలుగు పత్రిక): కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో “తల్లికి వందనం” పథకం కింద విద్యార్థికి రూ.13 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటి ముట్టడి: కవిత హెచ్చరిక

మే 26, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నాగేశ్వర్‌ను హైదరాబాద్‌లో...

ఉక్కు భూములపై కన్నేశారు: జగన్‌పై అచ్చెన్నాయుడు ఆరోపణలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉక్కు కర్మాగారానికి చెందిన భూములను కూడా ఆక్రమించాలని...

గోదావరి కాలుష్యంపై పవన్ ఫోకస్..

మే 26, (నేటి తెలుగు పత్రిక): తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగింది. రాజమండ్రి రూరల్ మండలం వెంకట్‌నగరం గ్రామంలో ఆంధ్రా పేపర్ మిల్లు నుంచి...

ఎక్కువ మంది పిల్లలు కనాలంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా?: పేర్ని నాని

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. మూడు, నాలుగో బిడ్డ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందా? అని...

కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్.. డబుల్ బెడ్రూం ఇళ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు

మే 25, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని, అదే విధంగా...

మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం రేవంత్ భారీ నిర్ణయాలు

హైదరాబాద్, మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం ఎ....