హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రైతుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మీడియా చిట్చాట్లో మాట్లాడిన ఆయన, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా...
మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి నిర్వహించిన సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు...
హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముషీరాబాద్లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, మరో ఏడాది పాటు...
మే 31, (నేటి తెలుగు పత్రిక): కర్నూలు జిల్లా తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించి వెలికితీశాయి. మృతుల్లో సతీశ్ (35), ఆయన కుమారుడు యువన్ చంద్ర (5),...
అమరావతి, మే 31, (నేటి తెలుగు పత్రిక): మత మార్పిడి జరిగినప్పటికీ దళితుల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం అంతరించిపోదని పేర్కొంటూ దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ...
మే 31, (నేటి తెలుగు పత్రిక): అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో ఇరు...
హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు...
మే 31, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఉన్న మంత్రి నివాసం (క్వార్టర్ నం.10)లో బాత్రూంల ఆధునికీకరణతో పాటు ఇతర సివిల్ పనుల కోసం సుమారు రూ.92.50 లక్షలు ఖర్చు...
మే 31, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ శివారులోని బొల్లారం ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు అత్యంత క్రూరంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర...
మే 31, (నేటి తెలుగు పత్రిక): విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనమని, పట్టుదలతో చదువుకుంటే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాలను చేరుకోవచ్చని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ...