మంగళగిరిలో విజయ్ డిజిటల్ 'ది ఎలక్ట్రానిక్స్ సూపర్ స్టోర్' ను ప్రారంభించిన మంత్రి లోకేష్ మంగళగిరి: పాత మంగళగిరిలో విజయ్ డిజిటల్ షోరూమ్ నిర్వహకులు కొత్తగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ సూపర్ స్టోర్ ను...
హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠ: సీఎం రేవంత్ కీలక హామీ హైదరాబాద్ నగర శివారు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు...
అసెంబ్లీలో గందరగోళం: కాంగ్రెస్ ఎమ్మెల్యే దౌర్జన్యం, విసురులపై వివాదం హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో నాటకాలు, వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ అశాంతి ప్రదర్శించి దౌర్జన్యానికి దిగడం తీవ్ర విమర్శలకు దారి...
హైదరాబాద్లో ఫార్ములా-ఈ వివాదం: కేటీఆర్ తీవ్ర విమర్శలు హైదరాబాద్ ఫార్ములా-ఈ రేస్ వివాదంలో తనపై లేవనెత్తిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తనపై పెట్టిన ఏసీబీ కేసు రాజకీయ కుట్రలో భాగమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు...
రాష్ట్రంలో దొంగ పెన్షన్లపై ప్రభుత్వం కఠిన చర్యలు రాష్ట్రంలో దొంగ పెన్షన్ల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సమగ్ర పరిశీలనలో 3.20 లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. దీని వల్ల ప్రభుత్వంపై...
రేణిగుంటలో గంజాయి పట్టివేత తిరుపతి జిల్లా రేణిగుంటలో గంజాయి సరఫరాను పోలీసులు అడ్డుకున్నారు. రేణిగుంట రమణ విలాస్ సర్కిల్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 25 కిలోల గంజాయిని...
అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం కలకలం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొత్తవలస - కిరండూల్ రైలుమార్గంలో ట్రాక్పై బండరాళ్లు జారిపడటంతో...
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు కట్టుకునే ఆర్థికంగా బలహీనవర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. పట్టణాలు, నగరాల్లో 100 గజాల (2 సెంట్లు) స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ప్లాన్...
గురుకులంలో ఆగని ఆహార విషజ్వర ఘటనలు మేడ్చల్: మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో మరోసారి ఆహార విషజ్వర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 33 మంది...