Breaking News

ఏపీకి శుభవార్త.. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్

ఏపీకి మరో శుభవార్త: కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. సాగరమాల 2 ప్రాజెక్టు...

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితం

జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితం హైదరాబాద్: జనవరి 1 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది....

తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ సోదాలు

తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ సోదాలు: లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ బాలాజీ పట్టుబాటు తిరుపతి: డిసెంబర్ 18తిరుపతి జీఎస్టీ కార్యాలయంలో సీబీఐ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి. లంచం తీసుకుంటుండగా ఇన్‌స్పెక్టర్ బాలాజీని సీబీఐ...

ఫార్ములా ఈ-రేస్ పై ఏసీబీ విచారణకు సీఎస్ శాంతికుమారి లేఖ

ఫార్ములా ఈ-రేస్ దుర్వినియోగంపై ఏసీబీ విచారణకు సీఎస్ శాంతికుమారి లేఖ హైదరాబాద్, డిసెంబర్ 18:ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ...

క్రూ-10 ప్రయోగం ఆలస్యం… మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత

క్రూ-10 ప్రయోగం ఆలస్యం... మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత జూన్ 6న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత... సాంకేతిక సమస్యలతో భూమికి రాక ఆలస్యం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష...

తెలంగాణలో వ్యూహాలపై చంద్రబాబు కీలక సమావేశం

తెలంగాణలో వ్యూహాలపై చంద్రబాబు కీలక సమావేశం హైదరాబాద్‌, డిసెంబర్ 18:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ...

నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ నిరసన

నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ నిరసన హైదరాబాద్‌, డిసెంబర్ 18:తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం జరగనుంది. పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ఆరోపణలు, మణిపూర్‌లో కొనసాగుతున్న హింస నేపథ్యంలో...

పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌ పై కఠిన చర్యలు

పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌ పై కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల మనోహర్ పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌ చేసేవారికి కనీసం 6 నెలల జైలు శిక్ష తప్పదని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం...

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం హైదరాబాద్, డిసెంబర్ 17:తెలంగాణ శాసనసభలో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నా.. సభ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. లగచర్ల రైతుల ఘటనపై చర్చించాలని బీఆర్‌ఎస్‌,...

సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకు సిద్దం!

సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకు సిద్దం! హైదరాబాద్: చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ రద్దు చేయకూడదనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 10 రోజుల్లోగా సరైన...