Breaking News

కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు

45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు తప్పుదారి చూపే ప్రకటనల కారణంగా 45 కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. విద్యార్థులను మభ్యపెట్టే ప్రచారాలు నిర్వహించినందుకు 19 ఇన్‌స్టిట్యూట్లపై మొత్తం రూ.61.6...

అంగన్వాడీలకు రూ.52.68 కోట్లు విడుదల

ఏపీలో అంగన్వాడీలకు రూ.52.68 కోట్లు విడుదల అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్ల నిర్మాణం మరియు తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి...

అసెంబ్లీలో హరీష్ రావుపై కోమటిరెడ్డి విమర్శలు

|| Kommapreddi's criticism of Harish Rao in the Assembly || హైదరాబాద్, డిసెంబర్ 19:తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం జరిగిన ప్రస్తావనలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేల్చాయి. ముఖ్యంగా...

విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ

విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు....

సంక్రాంతి కి పందెపు కోళ్ల హడావిడి ప్రారంభం

పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలకు ఆసక్తి ఉన్న పందెపురాయుళ్లు మేలు జాతి పుంజుల కోసం వెతుకులు ప్రారంభించారు. పందెపు కోళ్ల పెంపకం వృత్తిదారులు, కొనుగోలుదారులను ఆకర్షించేలా పుంజులను ప్రత్యేక...

24న వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటావిడుదల

వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటా విడుదలకు తేదీ నిర్ణయం తిరుమల:జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో జరగనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్...

అంబుజాలో సంఘీ, పెన్నా సిమెంట్ విలీనం

అంబుజాలో సంఘీ, పెన్నా సిమెంట్ విలీనం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ మరియు , సంఘీ ఇండస్ట్రీస్ సంస్థలను తమలో విలీనం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న అంబుజా సిమెంట్స్ ప్రకటించింది....

మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగింది

మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగింది: మంత్రి పొన్నం ప్రభాకర్ మహాలక్ష్మి పథకం ప్రారంభంతో ప్రజలు బస్సులను విస్తారంగా వినియోగిస్తున్నారని, దీంతో రద్దీ గణనీయంగా పెరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన...

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనా

గబ్బా టెస్టుతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బ్రిస్బేన్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు చివరి రోజు తన రిటైర్మెంట్...

పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది

పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్బంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన విధ్వంసం చేసిందని, ఉప్పల్...