Breaking News

ఉద్యోగాలపై జీవోలతో అడ్డంకులు.. కవిత ఆరోపణలు

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం జారీ చేస్తున్న పలు జీవోలు నిరుద్యోగ యువతకు అడ్డంకులుగా మారుతున్నాయని...

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందు వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జన్మదినం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, ప్రజాసేవలో మరింత...

అమరావతి బిల్లుపై మిథున్ రెడ్డి వ్యాఖ్యలు.. రైతుల హక్కులపై ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.అమరావతి నిర్మాణం కోసం సుమారు 34 వేల ఎకరాల భూమిని రైతుల...

లోక్‌సభలో అమరావతి బిల్లు.. కాంగ్రెస్, వైసీపీ మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.ఈ...

రేషన్ కార్డుల తొలగింపుపై కవిత ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రేషన్ కార్డుల తొలగింపు అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా స్పందించారు.ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెబుతూ, మరోవైపు పెద్ద...

అమరావతి చట్టబద్ధతకు కాంగ్రెస్ పూర్తి మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ లోక్‌సభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది.పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ,...

స్టార్‌డమ్ కోసం కాదు.. పాత్రల కోసం నటించా: రాజశేఖర్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, స్టార్‌డమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో విడుదల కానున్న ‘బైకర్’ చిత్రం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన...

టిడ్కో ఇళ్లకు పునరుజ్జీవం.. లక్షలాది పేదలకు గృహప్రవేశం

అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణ ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చింది. గతంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని పునరుద్ధరించి, పెద్ద ఎత్తున...

అస్సాంలో టీ తోటలో మోదీ సందడి

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అస్సాం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభిన్న శైలిలో కనిపించారు. దిబ్రూగఢ్ లోని తేయాకు తోటను సందర్శించిన ఆయన, అక్కడి కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించారు.ఈ సందర్భంగా...