మాదాపూర్లో కిసాన్ అగ్రి షో 2025 ఘనంగా ప్రారంభం హైదరాబాద్: మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మక "కిసాన్ అగ్రి షో 2025" మూడో ఎడిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని...
పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శలు కామారెడ్డి: పార్టీ మార్పిడులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "పార్టీ మారుతున్న వారు ఇద్దరూ దొందు దొందే" అంటూ...
అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ సమావేశం – వాగ్వాదంతో వేడెక్కిన సమావేశం అమీన్పూర్: అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్లాట్ల...
కొడంగల్లో మరోసారి ఉద్రిక్తత – రోటిబండలో రైతుల నిరసన నల్గొండ: కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం రోటిబండ తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పారిశ్రామికవాడ (Industrial Zone) ఏర్పాటు కోసం అధికారులు భూ సర్వే...
"తీన్మార్ మల్లన్నపై మాట్లాడేంత టైమ్ లేదు" – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాదాద్రి భువనగిరి: ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో భాగంగా టీపీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్...
నల్గొండ జిల్లా : మహారాజస్ ఫౌండేషన్ SC వర్గీకరణకు పూర్తి మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ లో జరగబోయే లక్షల డప్పులు- వేల గొంతులు మరియు SC A,B,C,D వర్గీకరణ కార్యక్రమానికి తమ మద్దతుగా మరియు...
బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ 2 నెలల్లో యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు అర్హులకే ఆర్థిక...
పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు ▪️ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల ర్యాంకులపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం.▪️అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపాలి: సీఎం చంద్రబాబు.▪️టీమ్ వర్క్ పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం.▪️ఎప్పటికప్పుడు సమీక్షించుకుని...
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన – టేకాఫ్ ఆలస్యం చేసిన స్పైస్ జెట్ హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శుక్రవారం (ఫిబ్రవరి 7) ఉదయం 9 గంటలకు ప్రయాగరాజ్కు బయలుదేరాల్సిన...