Breaking News

బీజేపీ ఫై వైసీపీ ఆరోపణలు అర్ద రహితం

పులివెందుల ఫిబ్రవరి 6 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తిరుమల లడ్డు విషయం లో కృతిమ నెయ్యి వాడకం ఫై కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు నిబంధనలు మార్చామని వైసీపీ నేతలు చెప్పడం దారుణమైన...

నిమ్మసోడా తాగాడు.. మాటలకే కాదు మనసుకూ విలువ ఇచ్చాడు!

మహిళ అడిగిన సాయానికి క్షణాల్లో స్పందించిన జగ్గారెడ్డి. నేటి తెలుగు పత్రిక: సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

అప్రమత్తం లేకపోతే ప్రమాదమే..! ఆకలితో ఉన్న పులి సంచారం.. హై అలర్ట్‌లో గ్రామాలు

డ్రోన్లు, 4G కెమెరాలు, రెస్క్యూ టీమ్‌లతో అటవీ శాఖ కట్టుదిట్టమైన చర్యలు. నేటి తెలుగు పత్రిక: రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తోంది....

తెలంగాణ మున్సిపల్ పోరులో జనసేన హీట్..!

పవన్ ఎంట్రీతో రాజకీయ సమీకరణలు మారనున్నాయా..? నేటి తెలుగు పత్రిక: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పోరులోకి జనసేన పార్టీ అడుగుపెట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ...

రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు

డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. నేటి తెలుగు పత్రిక : నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ...

తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్

ఆస్తి పన్ను – నల్లా బిల్లుల పెంపు లేదంటూ ప్రభుత్వం స్పష్టత. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు పెంచనున్నారనే వార్తలపై...

ఓటీటీల్లోకి దూసుకొచ్చిన సూపర్ హిట్ సినిమాలు

ది రాజాసాబ్‌తో సహా 15కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌లోకి.. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే శర్వానంద్ నటించిన...

మరికాసేపట్లో మాజీ సీఎం జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన

రూట్ మ్యాప్‌పై టెన్షన్.. ఏ దారిన వెళ్తారన్నదే ఉత్కంఠ. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన తర్వాత ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న...

అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ : ‌ మంత్రి రవీంద్ర

నవోదయం 2.0 కింద నిరంతర నిఘా. అమరావతి, ఫిబ్రవరి 5 నేటి తెలుగు పత్రిక: నవోదయం 2.0 కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌ను అక్రమ మద్యం తయారీ (ఇలిసిట్ డిస్టిలేషన్) రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఎక్సైజ్‌,...

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

ఎ. కొండూరు ఫిబ్రవరి 5 ,(నేటి తెలుగు పత్రిక): 2005 వ సంవత్సరం లో యూపీఏ గవర్నమెంట్ తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొన సాగించాలని, సిపిఎం పార్టీ...